OTT Comedy Thriller : OTT లోకి సరికొత్త కామెడీ ఎంటర్టైనర్.. ఇన్ని ట్విస్ట్స్ ఊహించి ఉండరు!

OTT Comedy Thriller : OTT లోకి సరికొత్త కామెడీ ఎంటర్టైనర్.. ఇన్ని ట్విస్ట్స్ ఊహించి ఉండరు!

ఇప్పుడు కామెడీ సినిమాలకు కూడా డిమాండ్ బాగా పెరుగుతుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే థియేటర్లో కమర్షియల్ హిట్ గా నిలిచిన కామెడీ సినిమా ఇప్పుడు ఓటీటీ లోకి వచ్చేసింది. మరి ఈ సినిమా ఏంటో చూసేద్దాం.

ఇప్పుడు కామెడీ సినిమాలకు కూడా డిమాండ్ బాగా పెరుగుతుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే థియేటర్లో కమర్షియల్ హిట్ గా నిలిచిన కామెడీ సినిమా ఇప్పుడు ఓటీటీ లోకి వచ్చేసింది. మరి ఈ సినిమా ఏంటో చూసేద్దాం.

ఇప్పుడు దాదాపు ప్రేక్షకులంతా కూడా.. తెలుగు సినిమాలను ఏ రేంజ్ లో ఆదరిస్తున్నారో.. కథను బట్టి మిగిలిన అన్ని భాషల చిత్రాలను కూడా అదే రేంజ్ లో ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే.. తమిళ సినిమాలకు ఈ మధ్య బాగానే ఆదరణ లభిస్తుంది. ఇక మేకర్స కూడా ఆయా సినిమాలను ఒరిజినల్ లాంగ్వేజ్ తో పాటు.. తెలుగులో కూడా స్ట్రీమింగ్ చేయడంతో.. మూవీ లవర్స్ ఈ సినిమాలను చూసేందుకు ఇంకాస్త ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఇప్పుడు కామెడీ సినిమాలకు కూడా డిమాండ్ బాగా పెరుగుతుందన్న విషయం తెలియనిది కాదు. ఈ క్రమంలోనే థియేటర్లో కమర్షియల్ హిట్ గా నిలిచిన కామెడీ సినిమా ఇప్పుడు ఓటీటీ లోకి వచ్చేసింది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఓ లుక్ వేసేయండి.

ఈ తమిళ మూవీ పేరు.. “ఇంగ‌ నాన్ తాన్ కింగు”. జైలర్ మూవీలో రజినీకాంత్ డైలాగ్ ఆధారంగా తీసుకుని.. ఈ సినిమాకు ఈ టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు ఆనంద్ నారాయణన్ దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాలో సంతానం హీరోగా నటించగా అతనితో పాటు.. ప్రియ‌ల‌య , వివేక్ ప్ర‌స‌న్న‌, మునీష్‌కాంత్ తంబీరామ‌య్య కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమాను దాదాపు పదికోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా.. సుమారు 18 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. అయితే ఓటీటీ లో ఈ సినిమా ప్రస్తుతానికి కేవలం తమిళ భాషలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. త్వరలోనే తెలుగు వెర్షన్ ను కూడా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి కామెడీ మూవీస్ అంటే బాగా ఇష్టపడే వారు.. ఈ సినిమాను మిస్ కాకుండా చూసేయండి.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో సంతానం ఓ కంపెనీలో పని చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అతనికి అప్పులు బాగా పెరిగిపోడంతో.. జమిందారీ కూతురుని పెళ్లి చేసుకుని ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలనే ప్లాన్ వేస్తాడు. అయితే అప్పటికే జమిందారీ కుటుంబం తీవ్ర నష్టాల్లో ఉంటుంది. కానీ పెళ్లి తర్వాతే జమిందారీ కుటుంబం దివాళా తీసిందన్న సంగతి సంతానంకు తెలుస్తుంది. అయితే సరిగ్గా అదే సమయంలో అతను ఉంటున్న అపార్ట్మెంట్ లో.. చెన్నైలో బాంబులు పెట్టిన ఓ టెర్రరిస్ట్ చనిపోతాడు. అతనిని పట్టించిన వారికి 50 లక్షలు ప్రైజ్ మనీ ఇస్తామని పోలీసులు ఓ ప్రకటన ఇస్తారు. దీనితో ఆ ప్రైజ్ మనీని ఎలా అయినా సొంతం చేసుకోవాలని.. ఫిక్స్ అవుతాడు. మరి ఈ ప్రాసెస్ లో అతను అలాంటి పరిస్థితులను ఎదుర్కున్నాడు ! అతనితో పాటు అతని ఫ్యామిలీ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయిందా ! ఆ తర్వాత ఏం జరిగింది ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments