పార్లమెంటు వర్షాకాల సమవేశాలు ప్రారంభం అయ్యాయి. లోక్సభలో.. విపక్షాలు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మీద చర్చ ప్రారంభం అయ్యింది. ఈ క్రమంలో రాజ్యసభలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ రాజ్యసభకు హాజరయ్యారు. ఢిల్లీ సర్వీస్ బిల్లుపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దల సభకు వచ్చారు మన్మోహన్. వీల్ చైర్లో ఉండి కూడా ఆయన రాజ్యసభకు […]
సంక్షోభ సమయంలో ఏకతాటిపై నిలబడి సవాళ్లను ఎదుర్కోవాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. ఇటీవల సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదంపై సమాచారం బయటపెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటన చేశారు. దాచి ఉంచడం దౌత్యనీతికి, సమర్థ నాయకత్వానికి ప్రత్యామ్నాయం కాదని హితవు పలికారు. దేశ భద్రతపై ప్రధాని మోడీ గతంలో […]
రాష్ట్రంలో గత రెండు నెలలుగా ఎన్నికల కమిషనర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే కోర్టులు..కేసులు..ఆదేశాలు..తీర్పులు ఇలా అన్ని స్థాయిల్లో ఇదే అంశంపై చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి మద్దతుగా నిలిచిన ఎల్లో మీడియా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పుంకాలు పుంకాలుగా కథనాలు రాస్తుంది. టీవీల్లో ప్రచారం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా…ప్రతిపక్ష టిడిపికి అనుకూలంగా ఇలాంటి కథనాలు రాయడంలో ఎల్లో మీడియాకు మరెవ్వరూ తీసిపోరు. ఈ సందర్భంగా రాష్ట్రానికి కొత్త […]
రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 87 ఏళ్ల మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతుండటంతో ఆయన హుటాహుటిన ఎయిమ్స్ లో చేరారు. కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ నితీష్ నాయక్ ఆధ్వర్యంలో మన్మోహన్ కు చికిత్స అందించారు. మన్మోహన్ సింగ్ కొలుకోవాలంటూ దేశవ్యాప్తంగా ప్రముఖులు ప్రజలు కోరుకున్నారు. ఆస్పత్రిలో చేరిన రెండు […]
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి అస్వస్థత గురవ్వడంతో అయనను హుటాహుటిన AIIMSలో చేర్చారు , ఆదివారం సాయంత్రం 8.45కు ఆయన జ్వరంతో పాటు ఛాతిలో నొప్పి గా ఉందని కుటుంబ సభ్యులకి చెప్పడంతో, వెంటనే అయనను ఢిల్లీ లోని AIIMS కి తరలించి హాస్పటల్ లో కార్డియో ధొరాసక్ వార్డులో ఉంచి ఆయనకు వైద్య సేవలు అందిస్తున్నారు. 87 ఏళ్ల వయస్సులో కుడా ఎంతో ఉత్సాహంతో పార్టీ కార్యక్రమాలో ఇటీవల పాల్గొన్న మన్మోహన్ సింగ్ […]
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షుడిగా 11 మంది సభ్యులతో కాంగ్రెస్ పార్టీ విధానాలను నిర్ణయించేందుకు సంప్రదింపుల కమిటీని ఏర్పాటు చేశారు. అత్యున్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడానికి వర్కింగ్ కమిటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కొత్తగా కమిటీని నియమించడం విశేషం. ఈ కమిటీ ప్రతిరోజు సమావేశమై కరోనా నేపద్యంలో ప్రస్తుతం దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితులపై సమాలోచనలు చేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు,ఇంజనీర్లు, మేధావులు,సమాచార నిపుణులతో చర్చించి కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కడానికి అవసరమైన […]
అంటే ..ఆయన ఫోన్ చేద్దామనే అనుకున్నారట సర్ .కానీ మీరు బిజీగా ఉన్నరేమో అని చేయలేదనుకుంటా ..అని చెప్తున్న పీఏ వంక అదోలా చూస్తూ కూర్చున్నారు చంద్రబాబు నాయుడు. దేశంలోనే సీనియర్ను, ప్రధాని మంత్రులు,రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులను ఇంటర్వ్యూలు నిర్వహించి మరీ ఏపాయింట్మెంట్లు వేయించినవాడిని నన్నే ఆ జూనియర్ మోడీ విస్మరిస్తాడా అని లోలోన రగిలిపోతున్నారు చంద్రబాబు….. అవును ప్రస్తుతం ఆయన పరిస్థితి అలాగే ఉంది..మొగుడు కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు బాధగా ఉంది అన్నట్లుగా తయారైంది చంద్రబాబు […]
అద్భుతమైన తెలివితేటలతో రాణించాలంటే అమెరికా వెళ్లి హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదువుకోనక్కరలేదని రుజువు చేసారు తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆ స్కూల్లో చదువుకుని వ్యవహారదక్షులయిన వారిని మించిన దక్షత తనకుందని పలుమార్లు నిరూపించుకున్నారు. ఆ స్కూల్లో చదువుకుంటే కూడా లభించని కామన్ సెన్స్ ఆయనలో పుష్కలం. అదే ఆయనకు శ్రీరామ రక్షగా నిలిచిందనుకోవాలి. బిజినెస్ స్కూల్లో నేర్పే మోటివేషన్, డెలిగేషన్ మొదలయిన విషయాలు కేసీఆర్ కు పుట్టుకతోనే అబ్బాయి. రాజకీయాల్లో చేరి మంత్రిగా, మరీ ముఖ్యంగా […]