iDreamPost
android-app
ios-app

ఏపీ ప్రభుత్వ సలహాదారు ‘సజ్జల’కు తృటిలో తప్పిన ప్రమాదం

ఏపీ ప్రభుత్వ సలహాదారు ‘సజ్జల’కు తృటిలో తప్పిన ప్రమాదం

ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. కర్నూలులోని సిల్వర్ జూబ్లీ కాలేజ్ వద్ద ఉన్న ఫ్లైఓవర్‌పై కాన్వాయ్ వెళుతుండగా వాహనాలు అదుపుతప్పి ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో సజ్జల కాన్వాయ్ లో వాహనాలు స్వల్పంగా దెబ్బ తిన్నాయి. అయితే సజ్జల మాత్రం సురక్షితంగా బయటపడ్డారు.

కర్నూలులోని డోన్ రోడ్డులో శనివారం పత్తికొండకు చెందిన వైసీపీ నేత మురళీధర్‌రెడ్డి కుమార్తె వివాహం జరిగింది. ఈ వేడుకకు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వివాహం అనంతరం స్టేట్ గెస్ట్ హౌస్‌కు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

కాన్వాయిలో రెండు వాహనాలు ఢీ కొన్నాయి. సడన్ గా బ్రేక్ వేయడం వల్ల కర్నూల్ మేయర్ బీవై రామయ్య, కర్నూల్ జిల్లా వైసీపీ నేత సురేందర్ రెడ్డి వాహనాలు ఢీ కొన్నాయి. కాన్వాయిలో సజ్జల వాహనం వెనుక ఈ రెండు వాహనాలు వస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
 

Also Read : గంటా శ్రీనివాస రావు కన్నేశారు, యనమలకి సెగ తగులుతోంది..

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetnorabahisjojobetpoliwinJojobetMadridbetMadridbetJojobetjojobetJojobetganobetjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişchild pornbetciocasibomcasibombetistbetciobetciojojobet giriş