సమంత సంచలన పోస్ట్! ఇవాళ ప్రత్యేక విషయం చెప్తా అంటూ!

Samantha: స్టార్‌ హీరోయిన్‌ సమంత సోషల్‌ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌ గా ఉంటుదనే విషయ తెలిసిందే. అయితే తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌ స్టా స్టోరిలో ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ చేసింది. కాగా, ప్రస్తుతం ఆ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారడంతో దానిని చూసిన ఫ్యాన్స్‌, నెటిజన్స్‌ లో చాలా ఉత్కంఠ నెలకొంది.

Samantha: స్టార్‌ హీరోయిన్‌ సమంత సోషల్‌ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌ గా ఉంటుదనే విషయ తెలిసిందే. అయితే తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌ స్టా స్టోరిలో ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ చేసింది. కాగా, ప్రస్తుతం ఆ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారడంతో దానిని చూసిన ఫ్యాన్స్‌, నెటిజన్స్‌ లో చాలా ఉత్కంఠ నెలకొంది.

టాలీవుడ్‌  స్టార్‌ హీరోయిన్‌ సమంత గత కొన్నేళ్లు మయోసైటిస్ వ్యాధి బారినపడిన విషయం తెలిసిందే.  ఇక ఆ వ్యాధితో బాధపడుతూ.. దాన్ని నుంచి బయటపడేందుకు  సమంత కొన్నాళ్లుగా చికిత్స తీసుకుంటుంది. ఇకపోతే సమంత ప్రస్తుతం ఏ సినిమాల్లో నటించడం లేదు. కానీ, సోషల్‌ మీడియాలో మాత్రం ఈ అమ్మడు చాలా యాక్టివ్‌ గా ఉంటుంది. ఈ క్రమంలోనే..  సోషల్‌ మీడియాలో తరుచు తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సమంత తన అభిమానులతో షేర్‌ చేస్తుంది.

అయితే తాజాగా సమంత తన ఇన్‌ స్టా స్టోరిలో ఓ ఆసక్తికర పోస్టు చేసింది. కాగా, ఆ పోస్టులో ఈ రోజు   ప్రత్యేక విషయాన్ని చెబుతాను. ఎదురుచూడండి’ అంటూ సమంత రాసుకొచ్చింది. కాగా, ప్రస్తుతం ఆ పోస్ట్‌ వైరల్‌ కావడంతో సమంత  దేనిగురించి చెబుతుందనని ఆమె ఫ్యాన్స్‌, నెటిజన్స్‌ లో చాలా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు లైఫ్ ప్లాన్స్ లేదా తన ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా అప్డేట్ ఇస్తారా? తన కొత్త మూవీ ప్రాజెక్టుపై ప్రకటన చేస్తారా? అని చర్చించుకుంటున్నారు.

 

Show comments