iDreamPost
android-app
ios-app

వినాయక చవితి నాడు ఈ మంత్రం జపిస్తే చాలు..ఆటంకాలు తొలగి,అష్టఐశ్వర్యాలు పట్టనున్నాయి

  • Published Sep 06, 2024 | 12:26 PM Updated Updated Sep 06, 2024 | 1:17 PM

Vinayaka Chavithi 2024: వినాయకుని పుట్టిన రోజుగా పురస్కరించుకుంటున్న ఈ వినాయక చవితి పండుగ రోజు హిందువులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి వ్రతంను ఆచారిస్తారు. అయితే ఈ వ్రతం ఆచారించినప్పుడు ఈ మంత్రం కనుక జపించకపోతే వ్రతంకు ఫలితం ఉండదని పురోహితులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ గణేశ చతుర్ధి నాడు ఈ మంత్రం చదివితే అష్టైశ్వర్యాలు కలుగుతాయని తెలిపారు. ఆ వివరాలేంటో చూద్దాం.

Vinayaka Chavithi 2024: వినాయకుని పుట్టిన రోజుగా పురస్కరించుకుంటున్న ఈ వినాయక చవితి పండుగ రోజు హిందువులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి వ్రతంను ఆచారిస్తారు. అయితే ఈ వ్రతం ఆచారించినప్పుడు ఈ మంత్రం కనుక జపించకపోతే వ్రతంకు ఫలితం ఉండదని పురోహితులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ గణేశ చతుర్ధి నాడు ఈ మంత్రం చదివితే అష్టైశ్వర్యాలు కలుగుతాయని తెలిపారు. ఆ వివరాలేంటో చూద్దాం.

  • Published Sep 06, 2024 | 12:26 PMUpdated Sep 06, 2024 | 1:17 PM
వినాయక చవితి నాడు ఈ మంత్రం జపిస్తే చాలు..ఆటంకాలు తొలగి,అష్టఐశ్వర్యాలు పట్టనున్నాయి

శివపర్వతుల కుమారుడైన ఆ మహా గణపతి.. పూజలు అందుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇక తెలుగు పంచాంగం ప్రకారం.. ప్రతి ఏడాది భాద్రపద మాసం శుక్ల పక్షంలో వచ్చే చతుర్థి తిథి నాడు వినాయకుడు జన్మించాడు. కనుక ఆ పర్వదినం నాడు దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది ఈ గణపతి మహోత్సవాలు సెప్టెంబర్ 7వ తేదీ అనగా శనివారం రోజున ప్రారంభం కానున్నాయి. ఆ రోజున గణేశుడిని ప్రసన్నం చేసుకుంటే.. ప్రతిఒక్కరి జీవితంలో కచ్చితంగా విజయం లభిస్తుందని, సిరి సంపదలు పెరుగుతాయని చాలా మంది నమ్ముతారు.

కనుక ప్రతిఒక్కరూ చవితినాడు ఆ వరసిద్ధి వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. కానీ, ఎంత పూజ చేసిన ఈ ఒక్క మంత్రం మాత్రం జపించకపోతే ఆ వినాయకుడిని వ్రతంకు ఫలితం ఉండదని పురోహితులు చెబుతున్నారు. అంతేకాకుండా.. గణేశ చతుర్ధి నాడు ఈ మంత్రం జపిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెబుతున్నారు. మరీ, ఆ మంత్రం ఏమిటి దాని ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వినాయకుని పుట్టిన రోజుగా పురస్కరించుకుంటున్న ఈ వినాయక చవితి పండుగ రోజు హిందువులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి వ్రతంను ఆచారిస్తారు. అయితే ఈ వ్రతం ఆచారించినప్పుడు ఈ మంత్రం కనుక జపిస్తే.. వినాయక చవితి వ్రతంకు ఫలితం దక్కుతుంది. అలాగే అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. ఆ మంత్రమే.. ”ఓం గం గణపతియే నమః”. ఈ మంత్రన్ని వినాయక చవితి రోజు ప్రతిఒక్రరూ జపించాలని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ గణేశ మంత్రంకు చాలా శక్తి ఉంది. దీనిని పఠించడం వల్ల జీవితంలోని ప్రతికూలతలు తొలగిపోతాయని, వ్యాపారంలో విజయం సాధిస్తారని, అలాగే ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని పండితులు చెబుతున్నారు.

అంతేకాకుండా.. అన్ని విఘ్నాలు తొలిగి ఇంట్లో అష్టైశ్వర్యాలు చేకురుతాని తెలిపారు. కనుక ప్రతిఒక్కరూ ఈ  గణపతి మంత్రంను వినాయక చవితి నాడు  తప్పకుండా పఠించండి. ఇకపోతే  హిందు పంచాంగం ప్రకారం.. ఆ మహా గణపతిని ఆహ్వానించడానికి శుభప్రదమైన సమయం సెప్టెంబర్ 6 మధ్యాహ్నం 3.01 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 7న సాయంత్రం 5.37 గంటలకు ముగియనుంది. ఇక పూజ చేసేందుకు శుభ ముహూర్తం సెప్టెంబర్ 7న ఉదయం 11.03 నుంచి 1.34 మధ్యలో ఉందని పండితులు తెలిపారు.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alBetraBetramadridbetkatlaMarsbahis GirişCasibom GirişMarsbahis GirişCasibom Giriş