రాష్ట్రంలో మూడు రాజధానుల అంశం రాజకీయ వేడిని రాజేస్తోంది. మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సందడి కనిపిస్తుంటే.. తెలుగుదేశం మాత్రం దీన్ని వక్రీకరించి చెబుతోంది. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తప్పుదోవ పట్టిస్తోంది. ఈ నేపథ్యంలో రాయలసీమలో జరగనున్న ఓ సభ ద్వారా ప్రజలకు నిజానిజాలు చెప్పనుంది వైసీపీ. రాజధాని వద్దు.. సాగునీటి ప్రాజెక్టులే ముద్దు.. అంటూ అనంతపురంలో నేడు బహిరంగ సభ నిర్వహించేందుకు వైసీపీ […]
ఒంగోలు లో గురువారం రాజధాని అంశం పై జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ ని కవర్ చేస్తూ విధి నిర్వహణలో హఠాతుగా గుండె పోటుతో మరణించిన ఈటివి-భారత్ కి చెందిన రిపోర్టర్ మరియు విడియోగ్రాఫర్ వీరగంధం సందీప్ మృతిని రాజధాని వివాదంలోకి లాగి తమకు అనుకూలంగా మలచుకొని రాజకీయంగా లభ్ది పొందాలని చేసిన పధక రచన ఆదిలోనే తెలుగుదేశం పార్టీ ని ఆ పార్టీ నాయకులని అభాసుపాలు చేసింది. వివరాలులోకి వెళితే.. గురువారం రాత్రి […]
ప్రతి పుట్టుకకు ఓ కారణం ఉంటుందంటుంటారు ..! ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ, ప్రతి మరణానికీ ఓ కారణం ఉంటుంది. అది సహజమైంది కావొచ్చు.. అసహజమైంది కావొచ్చు…! ఐతే సదరు కారణాన్నిఏమార్చడం, మరోరకంగా చూపడం చేస్తే మాత్రం ఒక రకంగా సదరు వ్యక్తిని తిరిగి హత్య చేయడమే..! రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ఇప్పుడిదే పనిలో ఉంది. ఎక్కడెవరు చనిపోయినా దాన్ని అమరావతితో ముడిపెట్టి శవరాజకీయం చేస్తోంది. నాకు కసి తీరక పొతే చచ్చిన […]
గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన తెలుగుదేశం పార్టీకి వరసగా షాకులు తగులుతూనే ఉన్నయి. ఓటమి తరువాత పార్టీలో ఇమడలేక అనేక మంది నాయకులు పక్క పార్టీల వైపు చూస్తూనే ఉన్నారు. అయితే తాజాగా నారా లోకేష్ కి ముఖ్య అనుచరుడిగా పేరొందిన తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం చౌదరి, వ్యక్తిగత సమస్యల వలన తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అంటూ మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో జరుగుతున్న […]
కాలం ఒడిలో మరో సంవత్సరం కరిగిపొయింది. ప్రతి సంవత్సరం మాదిరే ఈ ఏడు కూడా ఎన్నో అనుభవాలను, జ్ఞాపకాలను మిగిల్చింది. మరెన్నో పాఠాలను, గుణపాఠాలను నేర్పింది. కొందరికి జీవితాంతం గుర్తుండిపొయే విజయాలకు సాక్షీభూతంగా నిలిస్తే మరికొంతమంది అత్యంత దారుణమైన ఓటమిని చవి చూపించి చేదు జ్ఞాపకంగా మిగిలిపొయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో గడచిన ఈ 2019 ఒక సంచలనం, ఒక మహా రాజకీయ యుద్దానికి సజీవ సాక్ష్యం. రాజకీయంగా పార్టీల జాతకాలను తారుమారు చేస్తూ మహామహులనే మట్టికరిపించేలా […]
రాష్ట్రంలో 3 రాజధానుల ప్రకటన రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చను రేకెత్తించింది. కొందరు 3 రాజధానులను సమర్థిస్తే మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ నాయకులు 3 రాజధానులను వ్యతిరేకిస్తూ తమ నిరసనను తెలియజేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో ఉన్న రెండు మూడు గ్రామాల రైతులు మాత్రం అమరావతిలోనే రాజధాని ఉండాలని తమ నిరసనలు తెలియజేస్తున్నారు. కాగా “అమరావతి పరిరక్షణ సమితి” ఆధ్వర్యంలో నేడు ధర్నా కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ధర్నాలో పాల్గొనడానికి వీలులేకుండా టీడీపీ ఎంపీ కేశినేని […]
పశ్చిమగోదావరి జిల్లా తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి (55) మృతి చెందారు. గురువారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో గుండెపోటు రావటంతో కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు నిర్థరించారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో బుజ్జి ఏలూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. గతంలో మున్సిపల్ కౌన్సిలర్గా, ఛైర్మన్గా కూడా పనిచేశారు. సుదీర్ఘకాలం పాటు తెదేపాలోనే కొనసాగారు. బుజ్జికి భార్య, ఇద్దరు పిల్లలు […]
అద్భుత రాజధాని నిర్మిస్తానని , ప్రపంచంలోని ఉత్తమ ఐదు నగరాల్లో ఒకటిగా నిలుపుతానన్న బాబు ఐదేళ్లలో ఆ దిశగా ఎం చేసాడు , ఎంత వరకు సఫలమయ్యాడు అంటే ఇదిమిద్దంగా చెప్పటం కష్టం . విభజన ఉద్యమ సమయంలో హైదరాబాద్ ప్రస్తావన వచ్చినప్పుడు తెలంగాణా ఇచ్చేయండి, నాలుగైదు లక్షల కోట్లు ఇస్తే అంతకు మించిన నగరాన్ని కడతానన్న బాబు ఎన్నికల ప్రచారంలో సైతం ఐదు లక్షల కోట్లతో అద్భుత నగరాన్ని అందిస్తా అని హామీ ఇచ్చాడు . […]
ఆ జిల్లాకు ఆ ఊరే కేంద్రం… జిల్లాకు చెందిన పెద్ద పెద్ద నాయకులంతా ఉండేది ఆ సిటీలోనే. అలాంటి సిటీలో సమస్యలేవి ఉండకూడదు. సమస్యలే లేకుంటే ఇక నేతలకెందుకు భయం.. అర్థంకావడం లేదా.. ఈ స్టోరీ చదవాల్సిందే.. ఇప్పుడు మనం చదివిందంతా రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు గురించే. జిల్లా కేంద్రమైన కర్నూలు నగరపాలక సంస్థ చాలా పెద్దది. కర్నూలు నియోజకవర్గమే కాకుండా పక్కనున్న పాణ్యం, కోడుమూరు నియోజకవర్గాలకు చెందిన వార్డులు కూడా కర్నూలు మున్సిపాలిటీ కిందకే వస్తాయి. […]
అధికారంలో ఉన్నన్నాళ్లు ఊగిపోయిన వారికి ఇప్పుదు రోజులేమీ బాగోలేవనిపిస్తుంది. నచ్చినా నచ్చకపోయినా.. రోజంతా చచ్చినట్టు చెప్పినట్టు వినే ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు రివర్స్ అయ్యిందని తెగ ఫీల్ అవుతున్నారు. రక్షణగా ఉండే రక్షక భటులను ఎవ్వరూ రక్షించలేరని బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. అప్పుడోలా ఇప్పుడోలా మాట్లాడుతున్న చంద్రబాబు మాటలను వింటున్న వారంతా మీరే చెప్పాలి బాబు ఏది కరెక్టో అంటున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తెలుగుదేశం పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ప్రజల్లో […]