ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా ఉంది. అయితే రాజధానులుగా ఏర్పాటవుతున్న ప్రాంతాల్లో ప్రజలు సంబరాల్లో మునిగిపోతున్నారు. అభివృద్ధి రాజధానితో జరుగుతుందని చర్చించుకుంటున్నారు. రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లాలో కూడా ఇప్పుడు ఇదే పరిస్తితి కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ హై కోర్టుకు వేధిక కాబోతోన్నకర్నూలులో ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయి.. హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేస్తుండటంతో ఇక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూనే.. ఎక్కడ హై కోర్టు వస్తుందోనని చర్చించుకుంటున్నారు. ఏ ప్రాంతంలో పెట్టునన్నారన్న […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని ఎంపిక చేసుకొనే హక్కు ఉందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళిధర రావు స్పష్టం చేశారు. బుధవారం నెల్లూరు పర్యటనకి వచ్చిన మురళిధర రావు బిజెపి జిల్లా ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అధికారాన్ని అభివృద్ధిని ఒకే ప్రాంతానికి పరిమితం చెయ్యకుండా ఇతర ప్రాంతాలకు పరిమితం చెయ్యడం మంచిదేనని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార మరియు అభివృద్ధి వికేంధ్రీకరణలో భాగంగా విశాఖ పట్టణానికి, కర్నూల్ కి రాజధానిని విస్తరించడం ద్వారా వెనుకబడిన […]
ఆంధ్రప్రదేశ్ రాజధాని పై ఆ రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజధాని తరలింపు పై ప్రభుత్వం ఇంతవరకు అధికారికంగా ఎటువంటి ఉత్తర్వులు కానీ అధికారిక ప్రకటన కానీ జారీ చెయ్యనప్పుడు ఆ అంశంలో తాము ఎలా జోక్యం చేసుకోగలమని ప్రశ్నించింది. రాజధాని తరలింపుము పై తక్షణమే హై కోర్టు జోక్యం చేసుకోవాలని కోరుతూ గుంటూరు కి చెందిన న్యాయవాది కొర్రపాటి సుబ్బారావు అనే న్యాయవాది అభ్యర్ధనని కోర్ట్ తోసిపుచ్చింది. రాజధాని తరలింపునకు ప్రభుత్వం రంగం సిద్ధం […]
ఆకాశమే హద్దుగా భూముల ధరలు పెరగడంతో ఆడపిల్లల పెళ్లిళ్ల సందర్భంగా కట్నం కింద రెండు కోట్లు ఇస్తామన్న వాళ్లు.. ఆ మేరకు ధర పలుకుతున్నందున ఎకరం భూమి ఇచ్చారు. ఇప్పుడు అక్కడ ధరలు పడిపోవడంతో మీ భూమి వద్దు.. ఇస్తామన్న రెండు కోట్లు ఇవ్వండి అని కొందరు అల్లుళ్ల నుంచి ఒత్తిడి వస్తోందని ఆడపిల్లల కుటుంబీకులు వాపోతున్నారు. (ఆంధ్రప్రదేశ్ అమరావతి ప్రాంతంలో) – ఆర్కే కట్నం ఇవ్వడం తీసుకోవడం రెండూ నేరమే. అలా ఆడపిల్లల్ని, వారి తల్లిదండ్రుల్ని […]
ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం మరోసారి మొదటికొచ్చింది. గడిచిన శతాబ్దకాలంలోనే మద్రాస్ నుంచి కర్నూలుకి, అక్కడి నుంచి హైదరాబాద్ కి, మళ్లీ అమరావతి నుంచి ఇప్పుడు వైజాగ్ వైపు వెళుతోంది. మద్రాస్ తీరం నుంచి ఇప్పుడు విశాఖ తీరం వరకూ సాగుతున్న ఏపీ రాజధాని పయనంలో అనేక మలుపులున్నాయి. కానీ ఇప్పుడు తాజాగా వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన మూడు రాజధానులు, నాలుగు రీజియన్ల వ్యవహారం ఆసక్తిగా కనిపిస్తోంది. అమరావతి పరిస్థితి ఏమిటన్నది కొందరి సమస్యగా కనిపిస్తున్నప్పటికీ, ఏపీలో […]