ఖైదీలకు దసరా స్పెషల్.. 4 రోజులు పసందైన విందు!

Durga Special: సాధారణంగా జైలు జీవితం ఎంత దుర్భరంగా ఉంటోందో అనుభవించే వారికే తెలుస్తుంది. క్షణికావేశంలో చేసిన తప్పులకు జైలు శిక్ష అనుభవిస్తూ సొంతవారికి దూరంగా బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతందో తెలియని అయోమయ జీవితం గడుపుతుంటారు.

Durga Special: సాధారణంగా జైలు జీవితం ఎంత దుర్భరంగా ఉంటోందో అనుభవించే వారికే తెలుస్తుంది. క్షణికావేశంలో చేసిన తప్పులకు జైలు శిక్ష అనుభవిస్తూ సొంతవారికి దూరంగా బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతందో తెలియని అయోమయ జీవితం గడుపుతుంటారు.

క్షణికావేశంలో తప్పులు చేసిన వారి ప్రవర్తనలో మంచి తీసుకురావడానికి కోర్టు శిక్ష విధిస్తుంది. జైలు శిక్ష పడిన వారు జైల్లో మగ్గుతుంటారు. సొంతవారికి దూరంగా నాలుగు గోడల మధ్య కాలం వెల్లదీస్తుంటారు. వాళ్లకి ఓ పండుగ ఉండదు.. ఏ సంతోషమూ ఉండదు. అక్కడే తింటూ నలుగురితో కలిసి దయనీయమైన జీవితం అనుభవిస్తుంటారు. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియని ఆందోళనకరమైన జీవితాన్ని అనుభవిస్తుంటారు.అలాంటి వారి కోసం బెంగాల్ ప్రభుత్వం సరికొత్త ఆలోచన ఆలోచించింది.. ఇంతకీ ఆ ఆలోచన ఏంటీ? పోలీస్ అధికారులు ఏం నిర్ణయం తీసుకున్నారన్న విషయం గురించి తెలుసుకుందాం..

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జైలు ఖైదీల కోసం వినూత్నమైన ఆలోచన ఆలోచించింది. ఖైదీల్లో మార్పు తీసుకువచ్చేందుకు దసరా పండుగ సందర్భంగా దుర్గాపూజ జరిగే సమయంలో సరికొత్త మెను అందించాలని అధికారులు నిర్ణయించారు.

Show comments