వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాటలోనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా నడిచారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్టీ అధ్యక్షులను 2017లోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ నియమించగా.. తాజాగా ఇదే విధానాన్ని టీడీపీ అధినేత చంద్రబబు కూడా పాటించారు. ఈ రోజు ఆదివారం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా అధ్యక్షులను, రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఒక సమన్వయకర్తను చంద్రబాబు నియమించారు. ఈ మేరకు ఇంఛార్జిలు, సమన్వయకర్తల జాబితాను విడుదల చేశారు. పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు వీరు.. […]