iDreamPost

చప్పట్లతో సంఘీభావం తెలిపిన జగన్

చప్పట్లతో సంఘీభావం తెలిపిన జగన్

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించేందుకు ప్రధాని నరేంద్రమోడి ఇచ్చిన జనతా కర్ఫ్యు పిలుపుకు దేశ వ్యాప్తంగా అనుహ్య స్పందన వచ్చింది. ఈ కర్ఫ్యులో భాగంగా నేటి సాయత్రం 5 గంటలకు కరోనా నియంత్రణకు పని చేస్తున్న వైద్యులు, పారిశుధ్య కార్మికులు , పోలీసులు , అత్యవసర సేవలు అందిస్తున్న యంత్రాంగానికి యావత్‌ భారతావని చప్పట్లు కొడుతూ ధన్యవాదాలు తెలిపింది.

ఈ కార్యక్రమంలో భాగంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ కూడా తాడేపల్లిలోని తన నివాసం నుండి బయటికి వచ్చి చప్పట్లు కొడుతు కరోనా నివారణకు పనిచేస్తున్న వారికి తన సంఘీభావం తేలిపారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి