భోజనం నేలపై కూర్చుని చేయడం లేదా?
ఆ లాభాలు మిస్సైనట్లే..!
మనిషి బతకడానికి ప్రధానమైన వాటిల్లో
ఆహారం ఒకటి
రోజూ ఆహారం తీసుకుంటేనే మనిషి
ఆరోగ్యాగం ఉంటాడు
.
భోజనం చేసే సమయంలో చాలా మంది
కుర్చీల్లో కూర్చుకుని తింటారు.
కానీ
పూర్వం ఎక్కువగా నేలపై కూర్చుని భోజనం చేసేవారు.
అలా నేలపై కూర్చుని భోజనం చేయడం వలన
అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
చాలా మంది
కాళ్లు మడిచి
నేలపై కూర్చుని భోజనం చేస్తుంటారు
ఇలా చేయడం వలన
జీర్ణక్రియకు
చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు
ఇలా కూర్చుని భోజనం చేయడం వలన
పోషకాలు శరీరానికి
సక్రమంగా అందుతాయి.
నేలపై కూర్చుని తినేటప్పుడు
సుఖాసనంలో భోజనం
చేస్తారు
ఈ సుఖాసనం అనేది మనల్ని
ఆరోగ్యంగా
ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
కూర్చుని భోజనం చేయడం ద్వారా
ఉదర కండరాలని సడలిస్తుంది.
జీర్ణక్రియని
మెరుగ్గా చేసి ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.
అలానే
అజీర్ణ సమస్యకూ నేలపై కూర్చుని భోజనం చేయడం ద్వారా తగ్గుతుంట
ఇలా నేలపై కూర్చుని తినడం వల్ల
వెన్నుపాము
ఆరోగ్యంగా ఉంటుంది.
నేలపై కూర్చుని తినడం వల్ల
మానసికి, శారీరక ఆరోగ్యానికి చాలా మంచిదట
గమనిక :
ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం
వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ
క్లిక్
చేయండి