దేశంలో త్వరలో కనుమరుగు కానున్న పర్యాటక స్థలాలు ఇవే?

భారత దేశంలో అనేక పర్యాటక స్థలాలు ఉన్నాయి

చాలా పర్యాటక స్థలాలు యాంత్రికులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి.

ఇక చాలా పర్యాటక ప్రాంతాలను ఎప్పుడైన సందర్శించ వచ్చు.

అయితే కొన్ని ప్రదేశాలను ప్రాంతం త్వరగా పర్యటించండి.

కారణం అవి అతి త్వరలో అదృశ్యం కానున్నాయని అధ్యాయనాల్లో తేలింది.

20-25 ఏళ్ల తరువాత ఆ పర్యాటక ప్రాంతాలు కనుమరుగు కానున్నాయి.

మరి..త్వరలో అంతరించబోతున్నఆ పర్యాటక ప్రాంతాలు ఇవే.

లక్షద్వీప్ పగడపు దిబ్బ

బల్పక్రం అటవీ మేఘాలయ

జైసల్మేర్ కోట రాజస్థాన్

సుందర్బన్స్ మడ అడవులు పశ్చిమ బెంగాల్

వులర్ లేకే కాశ్మీర్

రాఖీగర్హి హర్యానా

మజులి ద్వీపం అస్సాం