పర్యాటకులను ఎక్కువగా ఆకట్టుకునే  టాప్ టూరిస్ట్ ప్లేసులు ఇవే!

చాలా మంది వివిధ ప్రాంతాలను సందర్శించేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు.

కొన్ని ప్రదేశాలకు వెళ్లినప్పుడు మనస్సుకు ఉల్లాసం, మనకు సంతోషంగా అనిపిస్తుంది.

మరి..అలాంటి బెస్ట్ టూరిస్ట్ ప్లేసులు మనదేశంలో చాలా ఉన్నాయి.

మరి..ఉత్తమ పర్యాటక ప్రాంతాలు ఏమిటో, అవి ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

తమిళనాడులోని కొడైకైనాల్  ఎంతో ఆహ్లాదకరమైన వాతారణం కలిగి ఉంటుంది.

ఇక్కడ నివాసం ఉండేందుకు  ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు.

ఉత్తరాఖండ్ లోని అల్మోరా ప్రదేశం ఎంతో ఆకర్షిస్తుంది

ఇక్కడ ఉండే క్రాంక్ రిడ్జ్ కోసం తరచూ ఎక్కువ మంది వస్తుంటారు.

హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న తోష్ అనే ప్రాంతం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది.

హిమాచల్ ప్రదేశ్ లోని మలానా ప్రాంతానికి కూడా ఎంతో మంది ఇష్టపడుతుంటారు.

కర్నాటకలోని హంపిని సందర్శించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు.

ఇక వారణాసి నగరం ఆధ్యాత్మికంగా ఎంతో  ప్రసిద్ది చెందింది.

ఎక్కువ మంది పర్యాటించే  ప్రాంతాల్లో గోవా టాప్ లో ఉంది

కర్నాటకలోని గోకర్ణం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.