భారతదేశంలో ఉన్న
టాప్-7 ఘోస్ట్ టౌన్స్ ఇవే!
మన దేశంలో ఎన్నో విచిత్రమైన, భయానకమైన ప్రదేశాలు ఉన్నాయి.
ఈ ఆధునిక సమాజంలో కూడా కొన్ని ప్రదేశాలకు ఘోస్ట్ టౌన్స్ గా పేరుంది
ఆ ప్రాంతాల్లోని గాలి, ఇసుక, వాతవరణం అన్నీ భయపెట్టే విధంగా ఉంటాయి.
అయితే అవి అలాంటి ఘోస్ట్ టౌన్స్ గా ఎందుకు మారాయనే విషయంపై క్లారిటీ లేదు
మన దేశంలోని అత్యంత రహస్యమైన , ఘోస్ట్ టౌన్స్ గా ముద్రపడిన ప్రదేశాలు ఉన్నాయి..
మరి.. అలాంటి ఘోస్ట్ టౌన్స్ గురించి ఇప్పుడు చూద్దాం...
చిక్కన్, లడఖ్
శెట్టిహళ్లి, కర్నాటక
లక్షపట్, గుజరాత్
రాస్ ద్వీపం, అండమాన్ మరియు నికోబార్ దీవులు
భాంగర్, రాజస్థాన్
కుల్ధార, రాజస్థాన్
ధనుష్కోడి, తమిళనాడు
వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ
క్లిక్
చేయండి