2013
నుంచి
అర్జున అవార్డు
పొందిన క్రికెటర్లు వీరే
తాజాగా టీమిండియా స్టార్ పేసర్
మొహమ్మద్ షమీని
అర్జున అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది.
“”
అయితే.. షమీ కంటే ముందు ఈ
గౌరవాన్ని అందుకున్న క్రికెటర్లు
ఎవరో ఇప్పుడు చూద్దాం..
విరాట్ కోహ్లి
2013
రవిచంద్రన్ అశ్విన్
2014
రోహిత్ శర్మ
2015
అజింక్య రహానే
2016
హర్మన్ప్రీత్ కౌర్
2017
ఛెతేశ్వర పూజారా
2017
స్మృతి మందాన
2018
రవీంద్ర సింగ్ జడేజా
2019
పూనమ్ యాదవ్
2019
దీప్తి శర్మ
2020
ఇషాంత్ శర్మ
2020
శిఖర్ ధావన్
2021
మొహమ్మద్ షమీ
2023