2013

నుంచి అర్జున అవార్డు పొందిన క్రికెటర్లు వీరే

తాజాగా టీమిండియా స్టార్‌ పేసర్‌ మొహమ్మద్‌ షమీని అర్జున అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది.

“”

అయితే.. షమీ కంటే ముందు ఈ గౌరవాన్ని అందుకున్న క్రికెటర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

విరాట్ కోహ్లి 

2013  

రవిచంద్రన్ అశ్విన్

2014  

రోహిత్ శర్మ

2015  

అజింక్య రహానే

2016  

హర్మన్‌ప్రీత్ కౌర్

2017  

ఛెతేశ్వర పూజారా

2017  

స్మృతి మందాన

2018  

రవీంద్ర సింగ్ జడేజా

2019  

పూనమ్ యాదవ్

2019  

దీప్తి శర్మ

2020  

ఇషాంత్ శర్మ

2020  

శిఖర్ ధావన్

2021  

మొహమ్మద్ షమీ

2023