బిగ్ బాస్ OTT-2 కంటెస్టెంట్స్ వీళ్లే!

తెలుగులో బిగ్ బాస్ గురించి  ప్రేక్షకులకు ప్రత్యేకంగా  పరిచయం చేయాల్సిన  అవసరం లేదు.

ఇప్పటికే ఈ షో  తెలుగులో 7 సీజన్స్,  ఒక ఓటీటీ సీజన్  పూర్తి చేసుకుంది.

ఇప్పుడు ఓటీటీ సీజన్- 2కి  సంబంధించి క్రేజీ అప్ డేట్  ఒకటి నెట్టింట వైరల్  అవుతోంది.

బిగ్ బాస్ సీజన్ 7లో  రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్  విజేత అయ్యాడు.

బిగ్ బాస్ ఓటీటీలో  ఇప్పటికే ఒక సీజన్ పూర్తైంది..  బిందు మాధవి  విన్నర్ గా నిలిచింది.

ఇప్పుడు బిగ్ బాస్  ఓటీటీ 2 సీజన్ ని  కూడా స్టార్ట్ కాబోతున్నట్లు  టాక్ స్టార్ట్ అయ్యింది.

ఇప్పటికే ఆరుగురిని  ఫైనల్ కూడా చేశారంటూ  గట్టి టాక్ స్టార్ట్ అయ్యింది.

ఆ కంటెస్టంట్స్ లో సీజన్ 7  పాట బిడ్ భోలే షావలీ  పేరు ప్రముఖంగా  వినిపిస్తోంది.

 వైల్డ్ కార్డుగా వెళ్లిన  భోలే షావలీ బయటకు  వచ్చిన తర్వాత  మరింత ఫేమస్ అయ్యాడు.

 హీరోయిన్ రీచా పనాయ్  కూడా బిగ్ బాస్ ఓటీటీ  సీజన్ 2  కోసం ఓకే చెప్పారట.

 హ్యాపీ డేస్ ఫేమ్  సోనియా దీప్తీ  పేరు కూడా ఓటీటీ-2 కోసం  ఓకే చేసినట్లు తెలుస్తోంది

 సింగర్ పార్వతిని  ఓటీటీ సీజన్ 2  కోసం ఫైనల్ చేసినట్లు  చెబుతున్నారు.

 నటుడు భద్రం కూడా  ఓటీటీ సీజన్ 2లో  భాగం కాబోతున్నట్లు  వార్తలు వినిపిస్తున్నాయి.

 డాన్స్ మాస్టర్ యష్ ని  ఓటీటీ సీజన్ 2 కోసం  ఓకే చెసినట్లు చెబుతున్నారు. 

 అయితే వీరిలో ఎంత మంది  ఫైనల్ కావచ్చు?  అనేది మాత్రం  అధికారికంగా షో స్టార్ట్  అయ్యే దాకా చెప్పలేం.