టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత్‌ 10 క్రికెటర్లు వీరే!

టెస్టుల్లో పరుగులు చేయడం అంత సులువైన విషయం కాదు.

వన్డే, టీ20ల్లో వరల్డ్‌ నంబర్‌ వన్‌గా నిలిచిన కొంతమంది.. టెస్టుల్లో తేలిపోతూ ఉంటారు.

అందుకే టెస్టుల్లో పరుగులు చేస్తే వచ్చే మజాయే వేరే.

పైగా టెస్టు మ్యాచ్‌లో సెంచరీ చేస్తే.. ఇంకా అద్భుతం.

మరి అలాంటి అద్భుతాలు ఎన్నో సృష్టించిన భారత టాప్‌ 10 క్రికెటర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

10.  సౌరవ్‌ గంగూలీ

16 సెంచరీలు

9.  వీవీఎస్‌ లక్ష్మణ్‌ 

17 సెంచరీలు

8. వెంగాస్కర్‌ 

17 సెంచరీలు

7.  చతేశ్వర్‌ పుజారా

19 సెంచరీలు

6.  అజహరుద్దీన్‌

22 సెంచరీలు

5.  వీరేందర్‌ సెహ్వాగ్‌

23 సెంచరీలు

4.  విరాట్‌ కోహ్లీ

 29 సెంచరీలు

3.  సునీల్‌ గవాస్కర్‌

34 సెంచరీలు

2.  రాహుల్‌ ద్రవిడ్‌

36 సెంచరీలు

1. సచిన్‌ టెండూల్కర్‌

 51 సెంచరీలు