వరద బాధితులకు అండగా టాలీవుడ్ స్టార్స్..  ఎవరెవరు ఎంతిచ్చారంటే?

iDreampost.Com

iDreampost.Com

ఏపీ, తెలంగాణలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జన జీవనం అస్తవ్యస్తం అయ్యింది.

iDreampost.Com

వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎక్కడికక్కడ రవాణా స్తంభించిపోయింది.

iDreampost.Com

మరీ ముఖ్యంగా విజయవాడ సముద్రాన్ని తలపిస్తోంది. పట్టణం మెుత్తం జలదిగ్భంధంలో చిక్కుకుపోయింది.

iDreampost.Com

బోట్లలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు.

iDreampost.Com

తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మహానగరం హైదరాబాద్ లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.

iDreampost.Com

ఈ నేపథ్యంలో వరద బాధితులకు అండగా..  టాలీవుడ్ ముందుకు కదిలింది. హీరోలు, నిర్మాతలు భారీ విరాళాలు ప్రకటిస్తున్నారు.

iDreampost.Com

ఇప్పటి వరకు వదర బాధితులకు ఎవరెవరు ఎంత విరాళం ప్రకటించారో తెలుసుకుందాం పదండి.

iDreampost.Com

JR NTR వరద బాధితుల కోసం భారీ విరాళం ప్రకటించాడు. ఏపీ, తెలంగాణకు చెరో రూ. 50 లక్షల చోప్పున కోటి రూపాయలు ప్రకటించాడు.

iDreampost.Com

నందమూరి బాలకృష్ణ వరద బాధితులకు కోటి రూపాయల విరాళం అందించారు.

iDreampost.Com

ఏపీకి 50 లక్షలు, తెలంగాణకు 50 లక్షలు మొత్తం కోటి రూపాయలు విరాళం అందించారు.

iDreampost.Com

ఇక ఇదే బాటలో యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సైతం నడిచి.. రూ. 10 లక్షల సాయం ప్రకటించాడు.

iDreampost.Com

తారక్ విరాళం ప్రకటించిన కొద్ది సేపటికే విశ్వక్ సేన్ విరాళం ఇస్తున్నట్లు అనౌన్స్ చేయడం విశేషం.

iDreampost.Com

వైజయంతి మూవీస్ బ్యానర్  ఏపీ వరద బాధితులకు రూ. 25 లక్షలు సాయాన్ని ప్రకటించింది.

iDreampost.Com

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు నాగవంశీ, చిన్నబాబు(రాధాకృష్ణ) ముగ్గురు కలిసి రూ. 50 లక్షలు ప్రకటించారు.

iDreampost.Com

ఏపీకి 25 లక్షలు, తెలంగాణకు 25 లక్షల చొప్పున ఈ ముగ్గురు మిత్రులు తమ సాయాన్ని అందజేశారు.

iDreampost.Com

వీరందరి బాటలో నడుస్తూ..  తన గొప్ప మనసును చాటుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ.

iDreampost.Com

ఏపీకి రూ. 15 లక్షలు, తెలంగాణకు రూ. 15 లక్షల చొప్పున మెుత్తం రూ. 30 విరాళం ప్రకటించాడు సిద్దు.