భారతదేశంలో అత్యంత సుందరమైన ఆనకట్టలు!

Arrow

మన దేశంలో ఎన్నో అద్భుతమైన, ఆకర్షణీయమైన డ్యామ్ లు ఉన్నాయి.

Arrow

దట్టమైన అడవుల మధ్యలో ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం డ్యామ్ చాలా సుందరంగా ఉంటుంది.

Arrow

కర్ణాటకలోని మైసూరు దగ్గర ఉన్న కావేరి నదిపై ఉన్న కృష్ణరాజ సాగర్ డ్యామ్ చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది.

Arrow

దీని నిర్మాణం చాలా క్లిష్టంగా ఉంటుంది. ఈ డ్యామ్ పక్కనే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అందమైన బృందావన్ గార్డెన్స్ ఉన్నాయి.  

Arrow

సిక్కింలో ఉన్న డిక్చు డ్యామ్ నిర్మలమైన ప్రకృతి దృశ్యాల మధ్య ఉంటుంది. ఇది చుట్టూ ఉన్న కొండలు, లోయలతో అద్భుతమైన వ్యూని కలిగి ఉండి ఆకట్టుకునేలా ఉంటుంది.

Arrow

తమిళనాడులోని కావేరీ నదిపై ఉన్న మెట్టూరు డ్యామ్ కూడా చాలా అందంగా ఉంటుంది.

Arrow

ఇది దేశంలోనే అతి పెద్ద డ్యామ్స్ లో ఒకటి. ప్రధాన పర్యాటక ప్రదేశంగా కూడా ఉంది.   

Arrow

ఒడిశాలోని మహానదిపై నిర్మించిన హీరాకుడ్ డ్యామ్ చూడ్డానికి చాలా బాగుంటుంది. సూర్యోదయం, సూర్యాస్తమ సమయాల్లో మంచి వ్యూ పాయింట్ కలిగి ఉంటుంది.     

Arrow

గుజరాత్ లోని నర్మదా నదిపై ఉన్న సర్దార్ సరోవర్ డ్యామ్ ఎంతోమంది సందర్శకులను ఆకర్షిస్తుంది.

Arrow

భాగీరథి నదిపై నిర్మించిన టెహ్రీ డ్యామ్ ప్రపంచంలోనే ఎత్తైన ఆనకట్టగా ఉంది. ఇది పర్వతాల అద్భుతమైన వ్యూ పాయింట్ కలిగి ఉంది.