భారతదేశంలో
అత్యంత సుందరమైన ఆనకట్టలు!
Arrow
మన దేశంలో
ఎన్నో అద్భుతమైన, ఆకర్షణీయమైన డ్యామ్ లు ఉన్నాయి.
Arrow
దట్టమైన అడవుల మధ్యలో ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని
కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం డ్యామ్
చాలా సుందరంగా ఉంటుంది.
Arrow
కర్ణాటకలోని మైసూరు దగ్గర ఉన్న
కావేరి నదిపై ఉన్న కృష్ణరాజ సాగర్ డ్యామ్
చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది.
Arrow
దీని నిర్మాణం చాలా క్లిష్టంగా ఉంటుంది.
ఈ డ్యామ్ పక్కనే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అందమైన బృందావన్ గార్డెన్స్ ఉన్నాయి.
Arrow
సిక్కింలో ఉన్న
డిక్చు డ్యామ్
నిర్మలమైన ప్రకృతి దృశ్యాల మధ్య ఉంటుంది. ఇది చుట్టూ ఉన్న కొండలు, లోయలతో అద్భుతమైన వ్యూని కలిగి ఉండి ఆకట్టుకునేలా ఉంటుంది.
Arrow
తమిళనాడులోని
కావేరీ నదిపై ఉన్న మెట్టూరు డ్యామ్
కూడా చాలా అందంగా ఉంటుంది.
Arrow
ఇది దేశంలోనే అతి పెద్ద డ్యామ్స్ లో ఒకటి.
ప్రధాన పర్యాటక ప్రదేశంగా కూడా ఉంది.
Arrow
ఒడిశాలోని
మహానదిపై నిర్మించిన హీరాకుడ్ డ్యామ్
చూడ్డానికి చాలా బాగుంటుంది. సూర్యోదయం, సూర్యాస్తమ సమయాల్లో మంచి వ్యూ పాయింట్ కలిగి ఉంటుంది.
Arrow
గుజరాత్ లోని
నర్మదా నదిపై ఉన్న సర్దార్ సరోవర్ డ్యామ్
ఎంతోమంది సందర్శకులను ఆకర్షిస్తుంది.
Arrow
భాగీరథి నదిపై నిర్మించిన టెహ్రీ డ్యామ్
ప్రపంచంలోనే ఎత్తైన ఆనకట్టగా ఉంది. ఇది పర్వతాల అద్భుతమైన వ్యూ పాయింట్ కలిగి ఉంది.
వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ
క్లిక్
చేయండి