దేశంలో ఎత్తైన ప్రదేశంలోని
ఆలయాలు ఇవే
భారతదేశం ఎన్నో పురాతన ఆలయాలకు ప్రసిద్ధి.
కొన్ని వందలు, వేళ సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయాలు మన దేశంలో ఉన్నాయి.
వీటిల్లో కొన్నింటిని అత్యంత ఎత్తైన ప్రదేశంలో నిర్మించారు.
దేశంలోనే ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఆలయాల జాబితా మీ కోసం
హేమకుండ్ సాహిబ్ ఆలయం
4,329 మీటర్లు
కేదార్నాథ్ ఆలయం
3,583 మీటర్లు
అమేనాథ్ గుహ దేవాలయం
3,888 మీటర్లు
కేదార్నాథ్ ఆలయం
3,583 మీటర్లు
యమునోత్రి ఆలయం
3,293 మీటర్లు
చంద్రబద్ని ఆలయం
2,277 మీటర్లు
వైష్ణో దేవి ఆలయం
1,545 మీటర్లు
హడింబా ఆలయం
1,996 మీటర్లు
వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ
క్లిక్
చేయండి