దేశంలో ఎత్తైన ప్రదేశంలోని ఆలయాలు ఇవే

భారతదేశం ఎన్నో పురాతన ఆలయాలకు ప్రసిద్ధి.

కొన్ని వందలు, వేళ సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయాలు మన దేశంలో ఉన్నాయి.

వీటిల్లో కొన్నింటిని అత్యంత ఎ‍త్తైన ప్రదేశంలో నిర్మించారు.

దేశంలోనే ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఆలయాల జాబితా మీ కోసం

హేమకుండ్ సాహిబ్ ఆలయం  4,329 మీటర్లు

కేదార్‌నాథ్ ఆలయం 3,583 మీటర్లు

అమేనాథ్ గుహ దేవాలయం  3,888 మీటర్లు

కేదార్‌నాథ్ ఆలయం 3,583 మీటర్లు

యమునోత్రి ఆలయం 3,293 మీటర్లు

చంద్రబద్ని ఆలయం 2,277 మీటర్లు

వైష్ణో దేవి ఆలయం 1,545 మీటర్లు

హడింబా ఆలయం 1,996 మీటర్లు