శీతాకాలంలో అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. రోగ నిరోధక శక్తి కూడా తగ్గే అవకాశం ఉంటుంది.
చలికాలంలో శరీరం వెచ్చగా ఉండాలంటే బెల్లంతో పాటు ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే బోలేడు ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
శరీరం వెచ్చగా ఉండాలంటే పసుపు పాలల్లో బెల్లం కలిపి కూడా తాగవచ్చు. ఇది గొంతు నొప్పిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది..