Green Blob
పెరిగిన పసిడి ధరలు.. లక్ష దాటిన వెండి!
గత వారం రోజులుగా కాస్త శాంతిస్తున్న పసిడి మళ్లీ షాక్ ఇస్తుంది.
ప్రస్తుతం మేలిమి బంగారం రూ.75 వేల మార్కును దాటేసింది.
ఈ రోజు 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం పై రూ.540 పెరిగింది.బంగారంతో పాటు వెండి కూడా షాక్ ఇస్తుంది.. వెండిపై రూ.1700 పెరిగింది
తెలుగు రాష్ట్రాలో 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి రూ.68,910
24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.75,170 వద్ద ట్రెండ్ అవుతుంది.
ఢిల్లీ 22 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.69,060, 24 క్యారెట్ గోల్డ్ రేటు రూ.75,290 కి చేరుకుంది.
ముంబై, కోల్కాతా, కేరళా, పూణేలో 22 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.68,910, 24 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.75,170
చెన్నైలో 22 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ రూ.69,010, 24 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.75,290
తెలుగు రాష్ట్రాలో కిలో వెండి ధర రూ.1,01,100 కు చేరింది
చెన్నై, కేరళాలో కిలో వెండి ధర రూ. 1,01,100 వద్ద కొనసాగుతుంది.
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 96,600 వద్ద ట్రెండ్ అవుతుంది.