వేసవిలో లీచీ పండ్లు తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా!
వేసవి కాలంలో
శరీరానికి చలువ చేసే పండ్లలో ఒకటి
లీచీ పండు.
లీచీ పండు
ఎంతో సువాసన గలది.. అందుకే
ప్రతి ఒక్కరూ ఇష్టపడుతుంటారు.
ఈ పండు తినడం వల్ల బరువు తగ్గడంతో పాటు
రోగనిరోధక శక్తి బలంగా తయారవుతుంది.
లీచీ పండ్లు తినడం వల్ల
చాలా ప్రయోజనాలు ఉన్నాయని
ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
లీచీ పండులో
విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు
పుష్కలంగా ఉన్నాయి.
లీచీ జ్యూస్ లో
ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ జ్యూస్ వేసవిలో
తాగితే శరీరం హైడ్రేటెడ్ అవుతుంది.
లీచీ పండ్లలో
ఫైబర్ ఉంటుంది.
ఇది జీర్ణక్రియ సమస్యతో బాధపడేవారికి
మంచి ఔషదంగా పనిచేస్తుంది
.
గొంతు నొప్పి, జలువు, దగ్గు, జ్వరం లాంటి సమస్యలకు
ఈ పండ్లు ఉపశమాన్ని కలిగిస్తాయి.
గర్భిణీ స్త్రీలు
లీచీ పండ్లు తీసుకోవడం వల్ల
శరీరానికి ఐరన్ లభిస్తుంది.
లీచీ పండ్లు
చర్మ సమస్యలతో బాధపడే వారికి
ఉపశమనం కలిగిస్తుంది.
లీచీ పండ్లలో
పొటాషియం పరిమాణం
ఎక్కువగా ఉంటుంది.
లీచీ జ్యూస్ తాగడం వల్ల
శరీరానికి విటమిన్ సీ లభి
స్తుంది.
సీజనల్ వ్యాధుల నుంచి
మంచి ఉపశమనం కలుగుతుంది.
లీచీ జ్యూస్ తాగడం వల్ల
శరీరం కాంతివంతంగా మారుతుంది..
మంచి ఫిట్ నెస్ లభిస్తుంది.
గమనిక :
ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం