వర్షాకాలంలో ఈ చిన్న పని చేయండి..
ఆస్పత్రికి వెళ్లే పనే ఉండదు!
వర్షాకాలం
వచ్చింది అంటే అందరిలో ఒక భయం మొదలవుతుంది.
జోరు వానలకు ఇంటినిండా
దోమలు
వచ్చేస్తాయి.
అవి కుట్టాయి అంటే..
డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు వస్తాయి.
ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా
ఆస్పత్రికి
పరుగులు పెట్టాల్సిందే.
అయితే వర్షాకాలంలో మీరు
ఈ చిన్న పని చేశారు అంటే.. ఆ భయమే ఉండదు.
అదేంటంటే..
మీరు ఈ సీజన్ లో దొరికే ఫ్రూట్స్ ని తినాలి.
అవును..
సీజనల్ ఫ్రూట్స్ తినడం వల్ల మీ శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది.
వర్షాకాలంలో..
యాపిల్, దానిమ్మ, అరటి, బెర్రీ పండ్లు తినాలి.
ఈ పండ్లలో మీకు
యాంటీ ఆక్సిడెంట్స్
పుష్కలంగా ఉంటాయి.
ఈ యాంటీ ఆక్సిడెంట్స్
రోగ నిరోధక శక్తిని
పెంచడంలో దోహదపడతాయి.
ఈ పండ్లను కలిపి.. వాటిలో
బాదం పప్పులను
సన్నగా తరిగి వేసుకుని తింటే ఇంకా మంచిది.
ఈ పండ్లు మీ
జీర్ణ ప్రక్రియను కూడా మెరుగు పరుస్తాయి. తద్వారా మలబద్దకం తగ్గుతుంది.
వర్షాకాలంలో
ఇమ్యూనిటీ తగ్గితేనే ఇలాంటి జ్వరాలు సోకుతాయి.
అందుకే మీరు తప్పకుండా వర్షాకాలంలో పండ్లు తినాలి..
జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి.
గమనిక :
ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం
వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ
క్లిక్
చేయండి