భారతదేశంలో
ఏడాది పొడవునా చల్లగా ఉండే ప్రదేశాలు!
సీజన్ తో పని లేకుండా వాతావరణం చల్లగా ఉండే ప్రదేశాలకు వెళ్లేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు.
అలాంటి వారి కోసమే ఏడాది పొడవునా చల్లగా ఉండే ప్రదేశాలు.
ఏడాది పొడవునా ఈ
ల
డఖ్
ప్రాంతం చల్లగా ఉంటుంది. ఎత్తైన ఎడారి భూభాగాలు, అందమైన ప్రకృతి దృశ్యాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి.
లడఖ్
ఏడాది పాటు కూల్ వెదర్ ని ఆస్వాదించాలంటే
హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి ప్రాంతం ఉంది. చలికాలంలో ఇక్కడ మంచు కురుస్తూ స్వర్గాన్ని తలపిస్తుంది.
మనాలి, హిమాచల్ ప్రదేశ్:
గుల్మార్గ్ కాశ్మీర్
లో ఉంది. చుట్టూ పచ్చదనం, మంచుతో కప్పబడిన శిఖరాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది.
గుల్మార్గ్, కాశ్మీర్:
అందమైన మఠాలు, చల్లని వాతావరణానికి
తవాంగ్ ప్రాంతం ప్రసిద్ధి. చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు, చల్ల గాలితో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.
తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్:
హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న స్పితి వ్యాలీ
ఏడాది పొడవునా చల్లని వాతావరణాన్ని కలిగి ఉంటుంది.
స్పితి వ్యాలీ, హిమాచల్ ప్రదేశ్:
ఉత్కంఠభరితమైన హిమాలయా వ్యూ పాయింట్, స్కి రిసార్ట్స్
కలిగిన ప్రాంతంగా ఆలి ప్రసిద్ధి చెందింది.
ఆలి, ఉత్తరాఖండ్:
కాశ్మీర్ లో ఉన్న పహాల్గమ్ పచ్చిక భూములకు, నేచురల్ వెదర్ కి ప్రసిద్ధి.
ఏడాది పాటు కూల్ గా ఉంటుంది.
పహాల్గమ్, కాశ్మీర్:
హిమాచల్ ప్రదేశ్ లోని తూర్పు భాగంలో ఉన్న కిన్నార్ ప్రాంతం
కూడా ఎత్తైన భూభాగంలో ఉన్న కారణంగా ఏడాది పొడవునా చల్లగా ఉంటుంది.
కిన్నార్, హిమాచల్ ప్రదేశ్:
సోనామార్గ్ ఇది కాశ్మీర్ లో ఉంది.
చుట్టూ మంచుతో కప్పబడిన శిఖరాలతో ఈ ప్రాంతం ఏడాది పొడవునా చల్లగా ఉంటుంది.
సోనామార్గ్, కాశ్మీర్:
ఇది
భారత్-చైనా సరిహద్దు వద్ద ఉన్న ఆఖరి గ్రామం.
ఇది కూడా ఏడాది పొడవునా చల్లగా ఉంటుంది.
చిట్కుల్, హిమాచల్ ప్రదేశ్:
చిట్కుల్, హిమాచల్ ప్రదేశ్:
వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ
క్లిక్
చేయండి