ఇందులో ఇనుము, రాగి బి కాంప్లెక్స్ పుష్కలంగా లభించడంతో పాటు రక్తహీనతను పూర్తిగా నయం చేయడానికి సహాయ పడుతుంది.
అంతేకాకుండా ఈ నీటిలో విటమిన్ ఏ బీటా-కెరోటిన్ అధికంగా ఉండటంతో కంటిచూపు బలపడుతుంది.
అలాగే ఈ ఎండుద్రాక్ష నీటిలో అమైనో ఆమ్లాలు అధికంగా ఉండటంవల్ల శరీరానికి శక్తిని అందించి, నీరసం అలసటను కూడా తగ్గిస్తుంది.
ఎప్పుడైనా అతి విరోచనాలు కలిగినప్పుడు ఎండు ద్రాక్షలను నానబెట్టిన నీటిని తాగడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది.
కేవలం ఎండుద్రాక్ష నీటిని మాత్రమే కాకుండా ఉట్టి ఎండుద్రాక్షను కూడా ప్రతిరోజు తీసుకున్న రక్తహీనత సమస్యను నివారించవచ్చు