శుక్రవారమే వస్తున్న అక్షయ తృతీయ! ఈ 3 రాశుల వారికి అదృష్టం!
హిందూ సంప్రదాయాల ప్రకారం.. అక్షయ తృతీయ పండుగకు ఎంతో విశిష్టత కలిగి ఉంది.
అయితే ఈ అక్షయ తృతియను ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో తదియ తిథి నాడు జరుపుకుంటారు.
ఇక ఈ అక్షయ తృతియ పండుగ అనేది ఈ ఏడాది మే 10వ తేదీన శ్రుక్రవారం నాడు ఈ పండుగను జరుపకోనున్నారు.
అసలు పురణాల ప్రకారం అక్షయ తృతియ అర్ధం ఏమనగా.. పుణ్యకార్యాల ఫలం అక్షయం చేస్తూ తరిగిపోకుండా చేయమని చేసే వ్రతం అని అర్ధం.
కనుక ఈ పవిత్రమైన రోజున రోజున ఏ పని ప్రారంభించినా కచ్చితంగా విజయం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.
అలాగే అక్షయ తృతియ రోజున చాలామంది బంగారం, వెండి ఇతర వస్తువులు కొనుగోలు చేస్తారనే విషయం తెలిసిందే.
అయితే హిందు పంచాంగం ప్రకారం ఈ అక్షయ తృతీయ పండుగ రోజున ఓ 3 రాశుల వారికి మాత్రం పట్టినందంతా బంగారమేనని జోతిష్య నిపుణులు చెబుతున్నారు.
ఇక ఆ రోజున ధన యోగం, గజకేసరి యోగంతో పాటు సూర్యుడు, శుక్రుడు మేషరాశిలో సంచరిస్తున్నందున శుక్రాదిత్య యోగం కూడా ఏర్పడనుంది.
అందుకే ఆరోజున వృశ్చిక రాశి, మేష రాశి, మీన రాశి వారికి పట్టిదంతా బంగారంగా మారబోతుంది.
అలాగే అక్షయ తృతీయ నాడు ఈ మూడు రాశుల వారికి రాజయోగంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా కలగనుంది.