ప్రస్తుతం సమాజంలో క్యాన్సర్ బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది
వాతావరణ మార్పులు, తినే తిండి, ఇతర కారణాలతో క్యాన్సర్ వస్తుంది
కొన్ని రకాల పండ్లు క్యాన్సర్ ను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
తాజాగా ఓ పండు క్యాన్సర్ సమస్య నివారణకు ఓ పండు దివ్యేషధంలా పని చేస్తుంది.
మరి.. ఆ పండు ఏమిటో, దాని వలన కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
మలై యాపిల్..ఇది ఎన్నో ఔషధ గుణాలు కలిగిన పండు.
మలై యాపిల్ శీతల ప్రాంతాల్లో మాత్రమే ఈ పండు పెరుగుతోంది.
మలై యాపిల్ ఆరోగ్యానికి ఎంతో మంచిందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మలై యాపిల్ తింటే కిడ్నీలో రాళ్ల సమస్యకు మంచి ఔషధంగా పని చేస్తుందని నిపుణులు అంటున్నారు.
కొలోరెక్టల్ క్యాన్సర్ ను మలై యాపిల్ పండు నియంత్రిస్తుంది.
మలై యాపిల్ ను ఆయుర్వేద ఔషధాలలో విరివిగా వాడుతారని నిపుణులు చెబుతున్నారు.
ఎక్కడో హిమాలయాల్లో పెరిగే ఈ చెట్లు శీతకాలంలో మాత్రమే కాయలు కాస్తాయి.
మలై యాపిల్ చర్మ సౌందర్యానికి చక్కగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు.
ఈ యాపిల్ ను రోజూ ఒకటి తింటే ఎంతో ఆరోగ్యమని నిపుణులు చెబుతున్నారు