విపక్షాలపై సీఎం జగన్ విమర్శల డోసు పెంచారు. మంచి చేశామని చెప్పే ధైర్యం బాబుకు లేదు. చంద్రబాబు ఇంత మంచి పని చేశాడని చెప్పే ధైర్యం, ఆ దత్తపుత్రుడికి లేదు. అసలు ఎల్లోమీడియాకూ ధైర్యం లేదని అన్నారు. 2019లో మేనిఫెస్టోలో చెప్పిన 95 శాతం హామీలను అ
రాజద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు సంచనల ఉత్తర్వులు వెలువరించింది. ఇప్పటివరకూ ఉన్న రాజద్రోహం కేసులపై స్టే విధించింది. ఈ చట్టాన్ని ప్రస్తుతానికి నిలుపదల చేస్తున్నట్లు బుధవారం నాటి తీర్పులో వెల్లడించింది. రాజద్రోహం చట్టం కింద అరెస్ట