భాగమతి వచ్చి రెండేళ్లు దాటింది. లేట్ అయితే అయ్యింది పోనీ నిశ్శబ్దం చూస్తాం కదా అనుకుంటే కరోనా లాక్ డౌన్ దెబ్బకు మళ్లీ వాయిదా పడింది. థియేటర్లో వస్తుందా లేదా ఓటిటినా అనేది ఎవరికీ తెలియదు. క్రైమ్ థ్రిల్లర్ కం హారర్ జానర్ లో రూపొందిన ఈ సినిమా గత ఆరు నెలలుగా పలుమార్లు వాయిదా పడింది. ఇప్పటికైతే సెన్సార్ పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీతో రెడీగా ఉంది. దీని సంగతలా ఉంచితే అనుష్క తర్వాత ఏ […]
ఐదు రెట్లు శక్తివంతమైన వైరస్!! దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మరి విస్తరిస్తూనే ఉంది. పెరుగుతున్న కేసులతో కల్లోలం రేపుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే 3, 00, 327 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సుమారు 8, 600 మంది మృతి చెందారు. చిన్నా, పెద్దా.. అందరినీ కబళిస్తోంది. డాక్టర్… యాక్టర్.., పోలిటిషియన్.. పోలీస్.. అన్ని రంగాల వారూ మహమ్మారి బారిన పడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా.. తెలుగు రాష్ట్రాల్లోనూ వైరస్ విజృంభిస్తూనే ఉంది. తెలంగాణలో […]
కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు విధించిన లాక్ డౌన్ సడలింపులు పెరగడంతో దేశం కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కరోనా కేసుల విషయంలో ప్రస్తుతం ప్రపంచంలోనే నాలుగో స్థానంలో భారత దేశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నరు. ఈ నెల 16, 17 (మంగళ, బుధ వారాల్లో) తేదీల్లో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ […]
లాక్ డౌన్ వల్ల సినిమా పరిశ్రమ మొత్తం సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయింది కానీ కొత్త పెళ్లి కొడుకుల లిస్టు మాత్రం పెరుగుతూ పోతోంది . నిఖిల్, దిల్ రాజు, రంగస్థలం మహేష్ ఇప్పటికే హడావిడి లేకుండా వివాహాలు చేసుకోగా రానాను ఆగస్ట్ లో ఇంటివాడిని చేసేందుకు దగ్గుబాటి ఫ్యామిలీ రెడీ అవుతోంది. ఇక నితిన్ కు సంబంధించిన డేట్, వెన్యు తదితర వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా తాజాగా వీళ్ళ బ్యాచ్ లోకి సాహో […]
లాక్ డౌన్ సమయంలో తనకు మాస్క్ ఇవ్వలేదని మీడియా ముందు రభస చేసిన సుధాకర్ టీడీపీ నేత అయ్యన్నపాత్రుడుని కలిసి వచ్చిన తర్వాత ఉద్దేశ్యపూర్వకంగా కుట్ర కోణంలో ఆరోపణలు చేశాడని సీసీ టీవీ ఫుటేజ్ ల ద్వారా నిర్ధారించిన ప్రభుత్వం అతన్ని సస్పెండ్ చేసిన దరిమిలా ఇది అక్రమం అంటూ టీడీపీ పార్టీ ప్రభుత్వం పై ఆరోపణలు చేసిన విషయం విదితమే . ఆ తరువాత గత నెలలో డాక్టర్ సుధాకర్ కారులో తన ఇంటికి వెళుతూ […]
ఈ హెడ్డింగ్ కొంత అసంబద్ధంగా అనిపించినా కరోనా లాక్ డౌన్ వల్ల స్టార్ డైరెక్టర్లు సైతం వెబ్ సిరీస్ లవైపు చూస్తున్న వేళ రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్న ఆసక్తి అందరిలోనూ కలుగుతోంది. అందులోనూ సినిమాలకు ధీటుగా వాటిలో కంటెంట్ ఉండటంతో ప్రేక్షకులు సైతం మంచి ఆదరణ కలిగిస్తున్నారు. కొన్ని టీవీ ఛానల్స్ ఏకంగా వీటినే రోజు వారి అరగంట ఎపిసోడ్లుగా ప్రసారం చేయడానికి పూనుకున్నాయి. ఇంకొద్ది రోజుల్లో సినిమా షూటింగులు మొదలుకాబోతున్నాయి కాబట్టి నిజంగా […]
కరోనా కట్టడికి దేశంలో 70 రోజుల నుంచి కొనసాగుతున్న లాక్ డౌన్ ను దశల వారీగా ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బిజెపి ప్రభుత్వం లక్ష్యంగా మాటల తూటాలు ఎక్కుపెట్టారు. కరోనా వైరస్ గణాంకాల వెల్లడించి మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎండగట్టారు. లాక్డౌన్ అమలు నుంచి అన్లాక్ మొదటి దశ వరకు.. అంటే మార్చి 20 నుంచి మే 31 మధ్య కరోనా మహమ్మారి పరిస్థితిని గణాంకాలతో సహా […]
ఏపీ ముఖ్యమంత్రి మరోసారి హస్తినకు వెళుతున్నారు. లాక్ డౌన్ కారణంగా మూడు నెలల విరామం తర్వాత జగన్ ఢిల్లీ పయనం అవుతున్నారు. గతంలో ఫిబ్రవరి చివరి వారంలో జగన్ రెండు సార్లు ఢిల్లీ వెళ్లారు. తొలుత ప్రధానితోనూ, ఆ తర్వాత రెండో విడత కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోనూ కీలక భేటీలు నిర్వహించారు. పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిశారు. ఏపీకి రావాల్సిన వివిధ ప్రాజెక్టులు, నిధులకు సంబంధించి ఆయన వినతిపత్రాలు కూడా సమర్పించారు. అదే […]
’ఎన్నికల్లో ఓడిపోయిన వారు కోర్టుల ద్వారా రాజకీయాలను నియంత్రించేందుకు ప్రయత్నించరాదు’ … ఇవి తాజాగా కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు. ప్రభుత్వాల మీద రాజకీయ ఒత్తిళ్ళు తెచ్చేందుకే ప్రతిపక్షాలు పిటీషన్లు వేస్తున్నట్లు కేంద్రమంత్రి అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ సందర్భంగా వలసకార్మికుల అంశంపై ప్రతిపక్షాలు సుప్రింకోర్టులో కేంద్రప్రభుత్వంపై కేసు వేశాయి. ఆ సందర్భంగా కేంద్రమంత్రి తన అభిప్రాయాలను చెప్పాడు. పనిలో పనిగా ప్రతిపక్షాల తీరుపైన కూడా కేంద్రమంత్రి తీవ్రస్ధాయిలో మండిపడ్డాడు. సరే కేంద్రంలో ఏమి జరుగుతోందన్న […]
ఆజ్ తక్ ఇ-అజెండా కార్యక్రమంలో శనివారం నాడు పాల్గొన్న కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సంచలన వాఖ్యలు చేశారు. ఇటీవల వలస కార్మికులకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన వాదనలను సమర్దిస్తూ ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. ఎన్నికలలో పదేపదే ఓడిపోయిన వారు కోర్టుల ద్వారా దేశ రాజకీయాలను నియంత్రించడానికి ప్రయత్నిచడం తగదని పరోక్షంగా ప్రతిపక్షాన్ని ఉద్దేశించి సంచలన ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న సమయంలో , […]