జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలన పూర్తి చేసుకున్న విషయంపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అధికార పార్టీ తమ పరిపాలన బ్రహ్మాండమని సహజంగానే అనుకుంటుంది. అదే సమయంలో పరిపాలన మొత్తం అవినీతి, అరాచకాల మయమని ప్రధాన ప్రతిపక్షం టిడిపి నానా గోల చేస్తోంది. ఇక మిగిలిన ప్రతిపక్షాలు కూడా చంద్రబాబునాయుడుకు పక్కవాయిద్యంగా మారిపోయాయి. ఎల్లోమీడియా సంగతైతే చెప్పనే అక్కర్లేదు. జగన్ అఖండ మెజారిటితో వచ్చిన దగ్గర నుండి చంద్రబాబు ఎంత బాధపడుతున్నాడో అంతకుమించి ఎల్లోమీడియా పడుతున్న […]
’ఎన్నికల్లో ఓడిపోయిన వారు కోర్టుల ద్వారా రాజకీయాలను నియంత్రించేందుకు ప్రయత్నించరాదు’ … ఇవి తాజాగా కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు. ప్రభుత్వాల మీద రాజకీయ ఒత్తిళ్ళు తెచ్చేందుకే ప్రతిపక్షాలు పిటీషన్లు వేస్తున్నట్లు కేంద్రమంత్రి అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ సందర్భంగా వలసకార్మికుల అంశంపై ప్రతిపక్షాలు సుప్రింకోర్టులో కేంద్రప్రభుత్వంపై కేసు వేశాయి. ఆ సందర్భంగా కేంద్రమంత్రి తన అభిప్రాయాలను చెప్పాడు. పనిలో పనిగా ప్రతిపక్షాల తీరుపైన కూడా కేంద్రమంత్రి తీవ్రస్ధాయిలో మండిపడ్డాడు. సరే కేంద్రంలో ఏమి జరుగుతోందన్న […]
వేమూరి రాధాకృష్ణ (ఆర్కే) ఆయన ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’కి వచ్చే వారిలో అధిక శాతం మందిని ఏదో ఒక రకంగా ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చే విధంగా ప్రశ్నలు అడిగి, వారు చెప్పే సమాధానాన్ని తనకు అనువుగా వాడుకుని ఎన్టీఆర్ ను పొగుడుతుంటారు. దాన్ని బట్టి ఆయన ఎన్టీఆర్ కు పెద్ద అభిమాని అని చాలా మందికి అభిప్రాయం. ఎన్టీఆర్ నటించిన ‘బొబ్బిలిపులి’ సినిమా క్లైమాక్స్ లో “కింద కోర్టు, పై కోర్టు, కోర్టు కోర్టుకి, తీర్పు తీర్పుకి …” అంటూ దద్దరిల్లిపోయే డైలాగ్ ఒకటుంటుంది. నిన్న ‘దర్శకరత్న’ దాసరి నారాయణరావు గారి వర్ధంతి కదా, […]
టిడిపి ప్రతి ఏడాది నిర్వహించే మహానాడు ఈ నెల 27, 28 తేదీల్లో జూమ్ ద్వారా జరిగింది. టిడిపి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ మహానాడుకు కొంత మంది నేతలు డుమ్మా కొట్టారు. కొంత మంది హాజరైనా బహిరంగంగానే తమ అసంతృప్తిని వెల్లగక్కారు. ఈ మహానాడు కేవలం అధికార వైసిపిని తిట్టడానికి, చంద్రబాబును పొగుడుకోవడానికి పెట్టినట్టు జరిగింది. టిడిపిలో నేతలెవ్వరూ కృషి లేనట్లు..ఒక్క చంద్రబాబు కృషి మాత్రమే ఉన్నట్లు ఆయనను సంతృప్తి పరిచేందుకే ఆయన భజన బృందం మొగ్గు […]
ఏడాది జగన్మోహన్ రెడ్డి పరిపాలన భేష్షుగ్గా ఉందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ చెప్పటం గమనార్హం. కేంద్ర నాయకులేమో జగన్ పరిపాలనను అభినందిస్తుంటే రాష్ట్ర నాయకులు మాత్రం నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. జగన్ పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి వైపుగా వెళుతోందంటూ చెప్పాడు. ఇదే సమయంలో జగన్ పై బురద చల్లటమే టార్గెట్ గా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ యాగీ చేస్తున్న విషయం […]
తెలుగుదేశంపార్టీ వాళ్ళకు పొద్దున లేచిందగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి సర్కార్ పై బురద చల్లటమే టార్గెట్ గా పెట్టుకున్నారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, నారావారి పుత్రరత్నం లోకేష్ ప్రభుత్వానికి లేఖ రాయటం ఇందులో భాగమే. ఇంతకీ లోకేష్ తాజాగా మాట్లాడిందేమంటే మిడతల దండును రాష్ట్రంలోకి రానీయకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలట. తాము ఎప్పటి నుండో ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నట్లు కూడా లోకేష్ చెప్పటమే విచిత్రంగా ఉంది. కరోనా వైరస్ నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని, కాబట్టి […]
ఐదేళ్ళ పదవీ కాలంలో మొదటి యేడాది పూర్తయింది. ఈ 12 నెలలు చాలు మిగతా కాలంలో పాలన ఎలా ఉండబోతోందో అర్ధం చేసుకోవడానికి. మొదటి యేడాది పాలనే మరింత మెరుగు పర్చి కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. “శత్రువులను చీల్చి చండాడే యోధుడు” “పరిపాలనా దక్షుడు” అంటూ గుర్తింపు ఉన్న మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన అనుచర గణం ఎంత గొంతులు చించుకున్నా, మీడియా ఎన్ని వ్యతిరేక కధనాలు రోజువారీ వండి వార్చినా ఈ […]
ప్రధాన ప్రతిపక్ష హోదాలో చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై ప్రయోగిస్తున్న అస్త్రాలన్నీ తుస్సుమంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి మీద గుడ్డి వ్యతిరేకతతో చంద్రబాబు పనికిమాలిన ఆరోపణలు చేస్తున్న విషయం అందరికీ అర్ధమైపోతోంది. ఇంతకీ జగన్ సర్కార్ పై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు ఏమిటంటే నర్సీపట్నం డాక్టర్ సుధాకర్, గుంటూరు జిల్లాలో రంగనాయకమ్మ, గుంటూరు జిల్లాలోని ఓ గుడిసెకు 3 వేల రూపాయల కరెంటు బిల్లు వచ్చిందని. నిజానికి ఈ ఆరోపణల్లో ఒక్కటి కూడా నిజంలేదు. మహానాడులో కూడా చివరకు వీళ్ళ గోలను […]
మామూలుగా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటుందంటే మూడు అంశాలే ప్రధానంగా ఉంటుంది. మొదటిది పార్టీ ప్రస్తుత బలం ఏమిటి ? బలహీనత ఏమిటి ? అనే విషయాలపై చర్చలు జరుగుతుంది. ఇక రెండో అంశం ఏమిటంటే అధికారంలో ఉన్నప్పటికీ ఓడిపోయామంటే అందుకు కారణాలు ఏమిటి ? అనేది. చివరగా మూడో అంశం ఏమిటంటే మళ్ళీ భవిష్యత్తులో బలపడాలన్నా అధికారంలోకి రావాలన్నా తీసుకోవాల్సిన చర్యలేమిటి ? అనే విషయాలపై నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకుంటుంది. కానీ […]
ఏ రాష్ట్రంలో నైనా ప్రజలు నిశ్చింతగా.. జీవించాలంటే వారికి తగిన భరోసా కలిగించే సత్తా.. ఆ రాష్ట్రాన్ని పాలించే నేతకు ఉండాలి. ప్రజలకు ఆర్థికంగా అండగా నిలవాలి… ఆ కోవకు చెందిన నాయకుడిగా గుర్తింపు పొందుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అందుకు ఆయన వివేకవంతమైన ప్రణాళిక.. వేగవంతమైన చర్యలు.. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనే తపనతో తీసుకొస్తున్న పథకాలే నిదర్శనాలు. ముఖ్యంగా రాష్ట్ర రైతుల అభివృద్ధిలో ఆయన విజన్ గమనిస్తే.. ప్రతిపక్షాలు సహా.. మనసున్న వారెవరైనా […]