టాలీవుడ్ లోనే కాదు యావత్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బాషల సినిమా పరిశ్రమలు ఎదురు చూస్తున్న షూటింగుల పునఃప్రారంభానికి సంబంధించి కేంద్రం నుంచి 16 పేజీలతో కూడిన కొత్త గైడ్ లైన్స్ వచ్చేశాయి. అతి త్వరలోనే లైట్స్ కెమెరా యాక్షన్ అనే సౌండ్ వినబోతున్నాం. రెండున్నర నెలలుగా కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన నటులు, దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, సినీ కార్మికులు ఇకపై బిజీ కాబోతున్నారు. అయితే గతంలోలా వ్యవహారం అంత సులువుగా ఉండేలా కనిపించడం […]
కరోనా కట్టడికి దేశంలో 70 రోజుల నుంచి కొనసాగుతున్న లాక్ డౌన్ ను దశల వారీగా ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బిజెపి ప్రభుత్వం లక్ష్యంగా మాటల తూటాలు ఎక్కుపెట్టారు. కరోనా వైరస్ గణాంకాల వెల్లడించి మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎండగట్టారు. లాక్డౌన్ అమలు నుంచి అన్లాక్ మొదటి దశ వరకు.. అంటే మార్చి 20 నుంచి మే 31 మధ్య కరోనా మహమ్మారి పరిస్థితిని గణాంకాలతో సహా […]
కరోనాను నియంత్రించడంలో ఉద్ధవ్ సర్కార్ విఫలమైందని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలన్న డిమాండ్ పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఆ వ్యాఖ్యలు పూర్తిగా నారాయణ రాణే వ్యక్తిగత వ్యాఖ్యలని, బిజెపి వ్యాఖ్యలు ఎంత మాత్రమూ కావని ఆయన తేల్చి చెప్పారు. కరోనా కట్టడిలో ప్రతి రాష్ట్రమూ ఇతోధికంగా, సమర్థవంతంగా తమ తమ పాత్ర నిర్వహించాయని ఆయన పేర్కొన్నారు. ఉద్ధవ్ ఠాక్రే పాలన అనుభవ రాహిత్యంపై అడగ్గా…. ఇలాంటి విషయాలు మాట్లాడడానికి అసలు […]
దేశంలో కరోనా ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పాజిటివ్ కేసులు నిర్దారణ అవుతున్నాయి. కాగా గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 8380 కేసులు, 205 మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 182,143 కి చేరింది. అంతేకాకుండా మరణాల సంఖ్య 5164 కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. భారత్లో కరోనా వైరస్ బయటపడ్డ తరువాత 24గంటల్లో అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కరోనా వైరస్ […]
లాక్డౌన్ 4.0 ముగిసిన తరువాత కరోనా వ్యాప్తిని నిరోధించే చర్యల విషయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకే అధికారం ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 1 నుంచి కరోనా కేసులు, విస్తృతిని దృష్టిలో పెట్టుకుని కంటెయిన్మెంట్ జోన్లు, ఇతర ఆంక్షలు, సడలింపుల విషయంలో రాష్ట్రాలే నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే, దాదాపు 80% పాజిటివ్ కేసులు ఉన్న 30 మున్సిపల్ ప్రాంతాల్లో కఠినంగా ఆంక్షలను అమలు చేయాలని ఆయా రాష్ట్రాలకు సూచించే […]
ఒక్కరోజులో 8134 పాజిటివ్ కేసులు-269 మరణాలు దేశంలో కరోనా ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పాజిటివ్ కేసులు నిర్దారణ అవుతున్నాయి. గత కొద్ది రోజులుగా దేశంలో నిత్యం 6 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. కాగా గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 8,134 కేసులు, 269 మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,73,490 కి చేరింది. అంతేకాకుండా మరణాల సంఖ్య 4980 కు చేరిందని కేంద్ర […]
లాక్డౌన్ ఉల్లంఘన అభియోగాలపై దాఖలైన పిటిషన్లలో రాష్ట్ర హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న ధర్మాసనం.. తాజాగా ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్లు లాక్డౌన్ ఉల్లంఘించారని దాఖలైన పిటిషన్ను కూడా వాటితో కలిపి విచారించాలని నిర్ణయించింది. ఈ రోజు ఈ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరగనుంది. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న తమ నియోజకవర్గంలోని పేద ప్రజలకు వైసీపీ ఎమ్మెల్యేలు చేవిరెడ్డి […]
ఒకటా రెండా కరోనా సృష్టించిన ప్రకంపనలు సినిమా పరిశ్రమను మాములుగా తాకలేదు. షూటింగులు ఆగిపోవడం థియేటర్లు మూతబడటం లాంటివే కాకుండా దీర్ఘకాలికంగా కూడా దీని ప్రభావం ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా భారీ బడ్జెట్ లతో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్ ని వెంటనే కొనసాగించలేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు దిగ్గజ దర్శకులు మణిరత్నం రూపొందిస్తున్న మల్టీ స్టారర్ మీద కూడా దీని ఎఫెక్ట్ పడింది. వెర్సటైల్ యాక్టర్స్ భారీ ఎత్తున నటిస్తున్న చారిత్రాత్మక యుద్ధ చిత్రం పొన్నియన్ […]
ఒక్కరోజులో 6566 పాజిటివ్ కేసుల నిర్దారణ దేశంలో కరోనా ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. గత కొద్ది రోజులుగా దేశంలో నిత్యం 6 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోడవుతున్న విషయం తెలిసిందే. గడచిన 24 గంటల్లో మరోసారి సుమారు ఆరువేల ఐదు వందల పాజిటివ్ కేసులుగా నిర్దారణ అయ్యాయి. నిన్న ఒక్కరోజులో 6566 పాజిటివ్ కేసులు నిర్దారణ కావడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,58,333 కు చేరింది. కరోనా కారణంగా ఇప్పటివరకు 4531 మంది […]
దేశాన్ని గడగడలాడిస్తున్న కరోనా కేసుల సంఖ్య లక్షన్నరకు చేరింది. మృతులసంఖ్య నాలుగువేలపైనే దాటింది. కోవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతున్న విధంగా.. టెస్టింగ్ కేంద్రాలూ పెరగాలి. కానీ గత వారం రోజుల నుంచి పరిశీలించినట్టయితే.. ప్రతిరోజూ లక్ష టెస్టులు మాత్రమే చేస్తున్నారు. మే 26 వరకు 31.26 లక్షలకు పైనే కరోనా పరీక్షలు చేసినట్టు అధికార గణాంకాలు ధ్రువీకరి స్తున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చీ (ఐసిఎంఆర్) “తమ దృష్టంతా కోవిడ్-19 పరీక్షలపై ఉంది” అని ప్రకటించింది. […]