సముద్రాల మీద అధిపత్యంపై భారత దేశానికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. 10వ శతాబ్దంలో రాజేంద్ర చోళుని ఆగ్నేయ దేశాలతో నౌకలమీద వ్యాపారం కావచ్చు, 18వ శతాబ్దంలో మరాఠా నౌకాధ్యక్షుడు కానౌజీ ఆంగ్రే ఆధ్వర్యంలో జరిగిన సముద్ర యుద్దాలు కావచ్చు అవి సముద్రాల మీద భ
అనగనగా ఓ అడవి.. ఆ అడవికి శిఖర్ అనే సింహం రాజుగా ఉంది. ఆ శిఖర్ పరిపాలనలో అధములు అనే మిగతా జంతువులన్నీ సంతోషంగా జీవిస్తూండేవి…ఇలా ఉండగా ఒకానొకరోజు “మహోదర” అనే అనకొండ శిఖర్ వద్దకు వచ్చి అధములందరిముందూ.. తాను అనాధననీ , నన్ను తమ రాజ్యంలో ఉండటాన
ఒక భారత పైలట్ తీవ్రమైన “మానసిక ఒత్తిడితో” బాధపడుతున్నాడు.. అది ఒకరోజు తీవ్రంగా మారి “పిచ్చి” స్టేజికి మారిపోయింది… కానీ ఎవ్వరూ దాన్ని గుర్తించలేదు.. తానుమాత్రం యధావిధిగా విధులకు హాజరు అయ్యాడు.. ప్రయాణికులతో కలిసి విమానంలో బయలుదేరాడ
ఈ అరాచకాలకు మూలాలు ఎక్కడ ఉన్నాయి? కనీస భయం, మానవతా విలువలు లేకుండా పోతున్నాయి, సమాజం ఎక్కడ దారి తప్పింది? మన ప్రజలు వ్యవస్థల ధోరణి విచిత్రంగా ఉంటుంది. 1. ఒకచోట యాసిడ్ దాడి జరిగితే వరుసబెట్టి మరో పది చోట్ల ఇలాంటి ఘటనలు జరుగుతాయి. చిన్న పిల్లలపై అ
పాలు నీళ్లను వేరు చేసి పాలు మాత్రమే తాగుతుందని హంసకు పేరుంది.. కానీ ఈ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన నిర్వాకం చూస్తే నీళ్లలో కలిపిన పాలను వేరు చేయలేక బహుశా హంస మూర్ఛపోయేదేమో. పాలలో నీళ్లు కలిపి కల్తీ చేసే కల్తీ వ్యాపారాలు కూడా పాలల్లో అన్ని నీళ్లు