తెలుగుదేశం పార్టీని స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించారు. అయితే ఇప్పుడు ఆ పార్టీ పగ్గాలు నందమూరి కుటుంబం చేతిలో కాకుండా నారా కుటుంబం చేతిలో ఉన్నాయి. ఈ విషయంలో కొందరు నందమూరి అభిమానులు, ఎన్టీఆర్ ని అమితంగా ఇష్టపడే వారు అసంతృప్తిగా ఉన్
నిన్న విశాఖపట్నం వేదికగా జరిగిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. అశేష జన సందోహం మధ్య ప్రభుత్వం పోలీసులు ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో ఎక్కడా చిన్న ఇబ్బంది లేకుండా జరిపించిన తీరు సర్వత్రా ప్రశంసల
స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ని త్వరలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు కలవబోతున్నాడనే వార్త బలంగా వినిపిస్తోంది. ఇదే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేస్తోంది. అవసరానికి తమ హీరోని వాడుకొని వదిలేస్తారు, తర్వాత ఆయననే విమర్శిస
ప్రజల ప్రాణాల కంటే మీకు పాపులారిటీనే ముఖ్యమా?.. చాలా కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన మీకు ప్రజల ప్రాణాల విలువ తెలియదా? అంటూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కందుకూరు, గుంటూరుల
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ తన అపార్ట్మెంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన రెండేళ్ల తర్వాత నేడు సంచలన నిజం బయటపడింది. సుశాంత్ ని పోస్ట్మార్టం నిర్వహించిన బృందంలో భాగమైన కూపర్ హాస్పిటల్ ఉద్యోగి రూప్కుమార్ షా సంచలన వాస్తవా