ఆత్మకూరు ఉపఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ విజయం సాధించింది. మాజీ మంత్రి, దివంగత నేత మేకపాటి గౌతమ్ అకాల మరణంతో ఆత్మకూరు నియోజకవర్గానికి ఉపఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున మేకపాటి విక్రమ్ రెడ్డి పోటీ చేసి.. 83 వేల మెజార్టీతో గ
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన కార్మికచట్టాలు జులైన1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఉద్యోగి శ్రేయస్సు కోసం సవరించిన కార్మిక చట్టం ప్రకారం, కేంద్రం నాలుగు కొత్త లేబర్ కోడ్లను అమలు చేయనుంది. కొత్త లేబర్ కోడ్ అమల్లోకి వచ్చిదంటే,
తెలంగాణ ప్రభుత్వ టీచర్లు ఇకపై ఏటా తమ ఆస్తుల వివరాలను సమర్పించాలని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అంటే, ప్రభుత్వ టీచర్లు స్థిర, చర ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా విద్యాశాఖ అనుమతి తప్పసరి. ఈమేరకు తెలంగాణ పాఠశాల విద్య
నిండా మునుగుతున్న శివసేన, అధికారాన్ని నిలబెట్టుకోవడానికి జంట వ్యూహాన్ని అమలు చేస్తోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలు వెనక్కి వస్తే కూటమి ప్రభుత్వం MVAని విడిచిపెడతామని ప్రతిపాదించింది. ఒకవేళ తిరుగుబాటు కనుక కొనసాగితే, ఎమ్మెల్యే
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొంది. శివసేన సీనియర్ నేత ఏక్ నాథ్ షిండే తిరుగుబాటుతో సీఎం ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం ఏ క్షణాన కుప్పకూలుతుందో తెలియని పరిస్థితి. ఇప్పటికే షిండే 40 మంది ఎమ్మెల్యేలను తనకు అనుకూలంగా మార్చుకున్నట్లు తెలుస్తుండగా.. అ