మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది, బీహార్ లో పోయింది. బీహార్ అధికార JD(U)-BJP కూటమిలో అనేక సమస్యలపై రెండునెలలుగా గందరగోళం. జేడీయు చీలుతుందన్న ఆందోళనల మధ్య ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గవర్నర్ ఫాగు చౌహాన్ను కలుసుకుని తన రాజీనామా లే
ఒకపక్క మహారాష్ట్ర కేబినెట్ కూర్పులో బీజేపీ తలమునకలైన వేళ, బీహార్ లో ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్రలో తరహాలో నితీష్ కుమార్ పార్టీని చీల్చుతారన్న ఊహాగానాల మధ్య, కొత్త రాజకీయ సమీకరణానికి తెరలేచింది. ఈసారి పైఎత్తు నితీష్
ఐటీ సంస్థల కేంద్రంగా ఏపీ మారుతోంది. దిగ్గజ ఐటీ కంపెనీలు ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, అసెంచర్, హెచ్సీఎల్, అదానీలతో పాటు ఐటీ పార్కులను తీర్చిదిద్దే రహేజా వంటి కీలక సంస్థలు ఆంధ్రప్రదేశ్ లో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయ
తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అదో నిరర్ధకమైన మీటింగ్. నీతి ఆయోగ్ సిఫార్స్ లకే దిక్కులేదని, ప్రగతిభవన్లో మీడియా సమావేశంలో నిప్పులు చ
ఆగస్ట్ 2-15 మధ్య సోషల్ మీడియాలో ‘త్రివర్ణసను ప్రొఫైల్ పిక్చర్గా ఉపయోగించి “హర్ ఘర్ తిరంగా”ను ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలని ప్రధాని కోరారు. ప్రధాని మోడీ ఈరోజు తన సోషల్ మీడియా ఖాతాలలో డీపీ అంటే డిస్ ప్లే పిక్చర్ గా “తిరంగా” (త్రివర్ణ ప
మాది సంక్షేమ ప్రభుత్వం, అన్నివర్గాల ప్రభుత్వం, కాపు నేస్తం అందులో భాగమేనని సీఎం జగన్ చెప్పారు. సంక్షేమ ప్రభుత్వమన్న నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. పాత ప్రభుత్వంతో కొత్త ప్రభుత్వాన్ని పోల్చిచూడమంటున
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కించపరిచారని ఆరోపిస్తూ బీజేపీ ప్రతిపక్ష పార్టీని చుట్టుముట్టింది. పార్టీ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి శ్రీమతి ద్రౌపది ముర్మును “రాష్ట్రపత్ని” అని పిలిచినందుకు క్షమ
ఆఫ్ఘనిస్తాన్ లో పుట్టిన సిక్కులు హిందువులు మాతృదేశమైన ఆఫ్ఘనిస్తాన్ కి తిరిగి రండి అని తాలిబాన్ విజ్ఞప్తి చేసింది. ఆఫ్ఘనిస్తాన్లో భద్రతా సమస్యలు పరిష్కారమైయ్యాయని అని తాలిబాన్ ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ మైనారిటీలు అయిన హిందువులు, సిక
ముంపు బాధితులకు అండగా ఉంటామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసానిచ్చారు. ఏలూరు జిల్లా తిరుమలాపురం, నార్లవరం వరద బాధితులను ఆయన బుధవారం పరామర్శించారు. బాధితులతో మాట్లాడారు. సహాయ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకున్నారు. వరద బా
అంబేద్కర్ కోనసీమ జిల్లా లంక గ్రామాల్లో సీఎం జగన్ పర్యటిస్తున్న వేళ. ఆసక్తికర సన్నివేశం కనిపించింది. వరద బాధితులను పరామర్శిస్తున్నారు. పెదపూడి లంక గ్రామంలో వాళ్లకు అందుతున్న సాయం గురించి అడిగితెలుసుకొంటూ సీఎం జగన్ ఓ 8 నెలల పిల్ల